పరిశ్రమల పార్క్ పనులకు 29న శంకుస్థాపన
అనకాపల్లి మండలంలోని కోడూరులో పరిశ్రమల పార్క్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు నాంది పలుకుతున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లి రోటరీ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల
మంత్రి అమర్నాథ్
బుచ్చెయ్యపేటలో మంత్రిని పలకరిస్తున్న అవ్వ
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: అనకాపల్లి మండలంలోని కోడూరులో పరిశ్రమల పార్క్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు నాంది పలుకుతున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లి రోటరీ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల మృతిచెందిన పాత్రికేయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 29న కోడూరులో పరిశ్రమల పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు వివరించారు. కొత్తగా అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో ప్రెస్క్లబ్ భవన నిర్మాణానికి తనవంతు సాయంగా రూ. 10 లక్షలు అందిస్తామన్నారు. అనంతరం మంత్రి అమర్ను పాత్రికేయులు సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, పట్టణ వైకాపా అధ్యక్షులు మందపాటి జానకీరామరాజు, మళ్ల బుల్లిబాబు పాల్గొన్నారు.
* అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అమర్ తెలిపారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో సోమవారం 18 మందికి రూ. 11.34 లక్షల సీఎం సహాయ నిధి చెక్లను ఆయన అందజేశారు.
బుచ్చెయ్యపేటలో అభివృద్ధి పనుల ప్రారంభం
కశింకోట, న్యూస్టుడే:: పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కశింకోట మండలం బుచ్చెయ్యపేటలో సోమవారం మంత్రి పర్యటించారు. జోరువానలోనూ మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరాతీశారు. వృద్ధులను పలకరించి పింఛన్లు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఒక ఇంట్లో వారు బయటకు రాకపోవడం చూసి వారికి పథకాలు అందలేదా అని వాలంటీరును ప్రశ్నించారు. అందుతున్నాయని తెలపడంతో ముందుకు సాగారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు ఇస్తున్న పోషకాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన కాలువలను, రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఎంపీపీ కలగా లక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు దంతులూరి శ్రీధర్రాజు, సర్పంచి కోన నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, వైకాపా మండల అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కలగా గున్నయ్యనాయుడు, కొత్తపల్లి సర్పంచి కరణం శ్యాంసన్, మార్కెట్్ కమిటీ డైరెక్టర్ కరక సోమునాయుడు, ఎంపీడీఓ కొంకి అప్పారావు, ఎంఈఓ డి.దివాకర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?