ఆదివాసీ చట్టాల పరిరక్షణకు కృషి
ఆదివాసీ తెగల హక్కులు, చట్టాల పరిరక్షణకు కృషి చేస్తానని విశాఖ జెడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. పెందుర్తి ప్రాంత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక శ్రమశక్తినగర్లోని పోర్టు కల్యాణ మండపంలో జరిగిన సమావేశానికి
జెడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర
మాట్లాడుతున్న జెడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర
చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్టుడే: ఆదివాసీ తెగల హక్కులు, చట్టాల పరిరక్షణకు కృషి చేస్తానని విశాఖ జెడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. పెందుర్తి ప్రాంత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక శ్రమశక్తినగర్లోని పోర్టు కల్యాణ మండపంలో జరిగిన సమావేశానికి జెడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పెందుర్తి ప్రాంత గిరిజన ఉద్యోగులు ఐక్యంగా ఏర్పాటు చేసిన వేడుకలను అభినందించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో భాగంగా సంఘం అధ్యక్షుడు లకే చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి శతక చిట్టయ్య, సంఘం పెద్దలు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. గిరిజన మహిళలకు గిరిజన సంప్రదాయ వంటకాల పోటీ నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటలకు పెందుర్తి ఎంపీడీవో కార్యాలయం దరి అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి శ్రమశక్తినగర్ పోర్టు కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి హెచ్.లజపతిరాయ్, సంఘం ఉపాధ్యక్షుడు అంబిడి రాజయ్య, కోశాధికారి తలారి జానకిరావు, గౌరవాధ్యక్షుడు బాకురు కరుణాకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పొత్తూరు మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఇతరులకు భూమి ఇచ్చే హక్కు లేదు: గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు అంగుళం భూమి కూడా ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని గిరి జాగృతి సంస్థ అధ్యక్షుడు మోరి సింహాచలం అన్నారు. పెందుర్తిలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. గిరిజనేతరులకు గిరి ప్రాంతాల్లో సెంటున్నర భూమి జారీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తక్షణమే ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఇదే జరిగితే జీవో సంఖ్య 3 తరహాలో ఆదివాసీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. ఈ విషయంపై జెడ్పీ ఛైర్ పర్సన్ సుభద్ర మాట్లాడుతూ గిరిజనేతరులకు సెంటున్నర భూమి ఇవ్వాలన్న ప్రతిపాదనపై ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఇతర మంత్రులు సీఎంను కలవడం జరిగిందన్నారు. అలాంటి ప్రతిపాదనను రద్దు చేయాలని కోరినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!