logo

ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నౌరోజీరోడ్డులో ఉన్న చర్మవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్‌ జి.రఘరామారావు నివాసంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. రఘురామారావు భార్య జి.శాంతిరావు దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 200కు పైగా దేవతామూర్తుల విగ్రహాలు

Published : 30 Sep 2022 03:57 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నౌరోజీరోడ్డులో ఉన్న చర్మవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్‌ జి.రఘరామారావు నివాసంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. రఘురామారావు భార్య జి.శాంతిరావు దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 200కు పైగా దేవతామూర్తుల విగ్రహాలు దీనిలో కొలువు దీరాయి. అష్టలక్ష్ములు, దశావతారాలు, నవ దుర్గలు, రామ, కృష్ణావతరాలకు సంబంధించిన బొమ్మలు, గ్రామీణ వాతావరణం ఉట్టిపడే చిత్రాలు, శాన్స్‌ఫ్రాన్సిస్‌కో నగరం (అమెరికా)లో ఉన్న గోల్డెన్‌ బ్రిడ్జ్‌, టవర్స్‌కు సంబంధించిన బొమ్మలను దీనిలో ఏర్పాటు చేశామని శాంతిరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని