logo

శుభాష్‌ పార్థీని కలిసిన అధికారులు

జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు శుభాష్‌ పార్థి నగరానికి వచ్చిన సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, డీసీపీ సునీల్‌ నోవాటెల్‌ హాటల్లో మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

Published : 05 Oct 2022 04:44 IST

ఎస్సీ కమిషన్‌ సభ్యులు శుభాష్‌ను సన్మానిస్తున్న జేసీ విశ్వనాథన్‌, డీసీపీ సునీల్‌

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు శుభాష్‌ పార్థి నగరానికి వచ్చిన సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, డీసీపీ సునీల్‌ నోవాటెల్‌ హాటల్లో మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని