logo

రుషికొండ చెంత ఉత్కంఠ!!

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ శుక్రవారం రుషికొండ వద్ద సాగుతున్న పర్యాటక ప్రాజెక్టు పనులను చూసేందుకు వచ్చారు. నిర్మాణాలను పరిశీలించారు.

Published : 26 Nov 2022 02:32 IST

ఈనాడు, విశాఖపట్నం: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ శుక్రవారం రుషికొండ వద్ద సాగుతున్న పర్యాటక ప్రాజెక్టు పనులను చూసేందుకు వచ్చారు. నిర్మాణాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన వచ్చి...వెళ్లే వరకూ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ మార్గంలో భారీగా మోహరించిన పోలీసులు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి ముందుకు పంపడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని