భార్యను తీసుకెళ్లడానికి వచ్చి అనంత లోకాలకు..
అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న భార్యను ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకెళ్లడానికి వచ్చిన భర్త ఆమెను తీసుకెళ్లకుండానే అందనంత దూరాలకు వెళ్లిపోయిన సంఘటన.
పాలవ్యాను ఢీకొని సరుగుడు కర్రల వ్యాపారి మృతి
అచ్యుతాపురం, న్యూస్టుడే: అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న భార్యను ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకెళ్లడానికి వచ్చిన భర్త ఆమెను తీసుకెళ్లకుండానే అందనంత దూరాలకు వెళ్లిపోయిన సంఘటన మండలంలో ఇరువాడ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జరిగింది. స్థానిక సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్యుతాపురం మండలం దోసూరు శివారు రావిపాలెం గ్రామానికి చెందిన సరుగుడు కర్రల వ్యాపారి బంటుపల్లి తాతారావు(53) భార్య ధనలక్ష్మి అనారోగ్యంతో గాజువాక ఆసుపత్రి వెళ్లారు. ఆమె తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకు రావడానికి మంగళవారం రాత్రి 8.30గంటలకు ఇరువాడ కూడలికి వెళ్లాడు. భార్య ధనలక్ష్మి మరో 10 నిముషాల్లో బస్సుల్లో రానుండటంతో రోడ్డు పక్కన ద్విచక్రవాహనం నిలిపి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే సమయంలో నాగవారం నుంచి పరవాడ వైపు వెళ్తున్న మినీ పాల వ్యాను వేగంగా వచ్చి తాతారావును ఢీ కొంది. 50 అడుగుల వరకు తాతారావును ఈడ్చుకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాతారావు అక్కడికక్కడే మృతిచెందాడు. భర్త ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లిపోవడానికి ఆనందంగా బస్సు దిగిన భార్యకు విగతజీవిగా రోడ్డుపై పడిఉన్న భర్త కనిపించడంతో కన్నీటి పర్యంతమైంది. నా కోసం వచ్చి అన్యాయంగా చనిపోయావా? అంటూ ఆమె పెట్టిన రోదనలు చూపరులను కంటతడిపెట్టించాయి. మృతుడికి భార్య ధనలక్ష్మితో పాటు శివ అనే కుమారుడు ఉన్నాడు. సరుడుగు కర్రల వ్యాపారిగా, సౌమ్యుడిగా మంచివ్యక్తిగా గుర్తింపు పొందిన తాతారావు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని విషయం తెలియడంతో రావిపాలెంలో విషాధం నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
[ 28-03-2024]
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. -
ఆ వర్గాలకుసీట్లేవి?
[ 28-03-2024]
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. -
ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
ఉత్తరం నుంచి మూడోసారి..
[ 28-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
ఘనంగా రామ్చరణ్ జన్మదిన వేడుకలు
[ 28-03-2024]
అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు
[ 28-03-2024]
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. -
జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
విమ్స్లో రోగి సహాయకులపైనే భారం
[ 28-03-2024]
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. -
సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి
[ 28-03-2024]
విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. -
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
[ 28-03-2024]
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM