logo

లోకేశ్‌ పాదయాత్రలో జిల్లా నేతలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం కుప్పం నుంచి చేపట్టిన పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు,  కార్పొరేటరు బొండా జగన్‌, టి.ఎన్‌.ఎస్‌.ఎఫ్‌. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు రతన్‌కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Published : 28 Jan 2023 05:02 IST

పాదయాత్రలో పాల్గొన్నమాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఇతర నాయకులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం కుప్పం నుంచి చేపట్టిన పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు,  కార్పొరేటరు బొండా జగన్‌, టి.ఎన్‌.ఎస్‌.ఎఫ్‌. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు రతన్‌కాంత్‌ తదితరులు పాల్గొన్నారు. లోకేశ్‌ను కలిసి అభినందనలు తెలిపామని, పాదయాత్రకు భారీగా ప్రజలు హాజరయ్యారని పల్లా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని