ఉపాధ్యాయినిలపై చర్యలకు ఆదేశం
పెదగదిలి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిలపై చర్యలకు ఆదేశించినట్లు విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ తెలిపారు.
విశాలాక్షినగర్, న్యూస్టుడే : పెదగదిలి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిలపై చర్యలకు ఆదేశించినట్లు విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా శనివారం పెదగదిలి ప్రాథమిక పాఠశాలను సందర్శించినపుడు ఇద్దరు ఉపాధ్యాయినిలు విధుల్లో లేరన్నారు. ఎందుకు లేరో సమాచారం కూడా లేదన్నారు. దీనిపై తగు చర్యలకు ఎంఈఓ పైడపు నాయుడుకు ఆదేశించిటం జరిగిందన్నారు. వారికి ఇంక్రిమెంటు నిలుపుదల ఎందుకు చేయకూడదో వివరణ కోరాలని ఎం.ఇ.ఒ.ను ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఈ ఐపీఎల్కు దూరమవుతున్న కీలక ఆటగాళ్లు వీరే..
-
Crime News
Suicide: చదువుకోమని చెప్పారని.. 9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య
-
Movies News
Kamal Haasan: ఆయన్ని చూస్తే చాలా అసూయగా ఉంది: కమల్ హాసన్
-
Sports News
Virat Kohli: చాలా కార్లు అమ్మేసిన విరాట్.. కారణం చెప్పేసిన స్టార్ బ్యాటర్
-
Crime News
TSRTC: బైక్ ఢీకొనడంతో ప్రమాదం.. దగ్ధమైన ఆర్టీసీ రాజధాని బస్సు
-
India News
India Corona: అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేలకు చేరిన కొత్త కేసులు