logo

‘మార్గదర్శి’లో సీఐడీ తనిఖీలు

విశాఖపట్నంలోని సీతంపేట మార్గదర్శి శాఖలో సీఐడీ తనిఖీలు కొనసాగాయి. ఆదివారం సీఐడీ నుంచి వచ్చిన ఇద్దరు పోలీసులు కార్యాలయంలోకి వెళ్లి కొంత సమయం తనిఖీలు చేపట్టారు.

Published : 20 Mar 2023 03:04 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖపట్నంలోని సీతంపేట మార్గదర్శి శాఖలో సీఐడీ తనిఖీలు కొనసాగాయి. ఆదివారం సీఐడీ నుంచి వచ్చిన ఇద్దరు పోలీసులు కార్యాలయంలోకి వెళ్లి కొంత సమయం తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి ఎవరైనా తనిఖీ అధికారులు వస్తారేమోనని ఎదురు చూసి అనంతరం అక్కడి నుంచి వెనుదిరిగారు. సుమారు 30 నిమిషాల పాటు తనిఖీలు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని