IND Vs AUS: అంతా.. 4 గంటల్లోనే!
మేఘాలు కరుణించాయి.. వర్షం ఆగిపోయింది. ఇక మ్యాచ్ చూద్దామని ఉత్సాహంగా క్రికెట్ స్టేడియానికి వచ్చిన వేలాది మంది అభిమానులు చివరికి నిరాశకు గురయ్యారు. అచ్చొచ్చిన పిచ్పై భారత జట్టు చతికిలపడడంతో ఆవేదనకు గురయ్యారు.
నిరాశ చెందిన క్రికెట్ అభిమానులు
న్యూస్టుడే, విశాఖ క్రీడలు
విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా ఆటగాళ్లు
మేఘాలు కరుణించాయి.. వర్షం ఆగిపోయింది. ఇక మ్యాచ్ చూద్దామని ఉత్సాహంగా క్రికెట్ స్టేడియానికి వచ్చిన వేలాది మంది అభిమానులు చివరికి నిరాశకు గురయ్యారు. అచ్చొచ్చిన పిచ్పై భారత జట్టు చతికిలపడడంతో ఆవేదనకు గురయ్యారు.
ఓటమిని పక్కన పెడితే కనీసం ప్రత్యర్థి ఆసీస్కు గట్టి పోటీ ఇవ్వలేక పోవడాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆదివారం పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ను తిలకించిన అభిమానులు నిరాశకు గురయ్యారు.
* అభిమాన క్రికెటర్లు కొట్టే సిక్స్లు, ఫోర్లను కళ్లారా చూద్దామనుకుని ప్రేక్షకులు తరలివచ్చారు. 50 ఓవర్ల మ్యాచ్లో కనీసం నలభై ఓవర్ల వరకుకూడా ఆటగాళ్లు నిలబడక పోవడం దారుణమని పలువురు అభిమానులు బాహాటంగానే వ్యాఖ్యానించారు. లంచ్ విరామం మినహాయించి మొత్తం దాదాపు నాలుగు గంటలు కూడా మ్యాచ్ జరగలేదని వాపోయారు.
మ్యాచ్ హైలెట్స్..
* ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో అభిమానులు మ్యాచ్ జరుగుతుందో లేదో అనే సందేహంలో ఉండిపోయారు. ఉదయం 11.30 గంటలకు మేఘాలు తొలగి ఎండ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. 12 గంటలకు స్టేడియానికి రావడం ప్రారంభించారు.
* మ్యాచ్ ప్రారంభమైన గంటన్నర వరకు స్టేడియంలో కొన్ని గ్యాలరీలు ఖాళీగానే కనిపించాయి.టికెట్లు ఎక్కువ శాతం బ్లాక్ చేయడం, అభిమానులకు లభ్యం కాకపోవడం ఇందుకు కారణాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
* అక్షర్ పటేల్ 25వ ఓవర్లో వరుసగా కొట్టిన రెండు సిక్సర్లలతో అభిమానుల్లో కొంత ఉత్సాహం వచ్చింది. అయితే కాసేపటికే అది ఆవిరైంది.
* భారత్ ఓపెనర్లు విఫలమైన చోటే.. ఆస్ట్రేలియా ఓపెనర్లు చెలరేగి ఆడారు. ఆ జట్టు వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటరు మిచెల్ మార్ష్ 7.5 ఓవర్లో కొట్టిన భారీ సిక్సర్ గ్యాలరీలో పడడం విశేషం.
స్టేడియం వద్ద రద్దీ
* మధ్యాహ్నం 3.15 గంటలకే స్టేడియంలోని ఫ్లడ్లైట్లన్నీ వెలిగాయి. ఒక్కో స్తంభానికి 98 దీపాలు ఉండగా స్టేడియం నలువైపులా ఉన్న నాలుగు స్తంభాలకు కలిపి మొత్తం 392 వెలుగుతూ విద్యుత్తు కాంతులు విరజిమ్మాయి.
స్టేడియం పరిసరాల్లో విస్తృత తనిఖీలు
ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే : క్రికెట్ స్టేడియం పరిసరాల్లో భద్రతా చర్యల్లో భాగంగా కే9 డాగ్స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. స్టేడియం సమీపంలోని బహుళ అంతస్తులపైనుంచి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కదలికలను గమనించారు. నగర పరిధిలో అన్ని కూడళ్లలో గస్తీ ఉన్న పోలీసులు 192 వాహనాలను తనిఖీలు చేశారు.
బస్సుల్లో వస్తున్న క్రికెట్ క్రీడాకారులకు అభివాదం చేస్తున్న అభిమానులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
[ 23-04-2024]
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. -
అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
[ 23-04-2024]
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
దిగజారిన స్థానం!!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!
[ 23-04-2024]
పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. -
మెరుపుల ప్రచారం
[ 23-04-2024]
దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్కు చెందిన పలు ప్రచార వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాయి. -
తెదేపాలోకి వలసల వరద
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. -
కూటమి మోగిస్తుంది విజయ దుందుభి
[ 23-04-2024]
తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
[ 23-04-2024]
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. -
కలెక్టరేట్లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత
[ 23-04-2024]
తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. -
రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
[ 23-04-2024]
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. -
మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు
[ 23-04-2024]
కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదూరు గణేశన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కూటమి విజయంతోనే అభివృద్ధి
[ 23-04-2024]
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. -
ముగిసిన హస్తకళలపై శిక్షణ
[ 23-04-2024]
పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. -
అధ్యాపకుల సేవలు అభినందనీయం
[ 23-04-2024]
సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. -
ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. -
ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు
[ 23-04-2024]
ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
[ 23-04-2024]
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు