logo

ఆదివారమూ యథావిధిగా రిజిస్ట్రేషన్లు

ఎలమంచిలి పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సెలవు రోజైన ఆదివారం కూడా పనిచేసింది. కార్యాలయంలో ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Published : 27 Mar 2023 03:55 IST

ఎలమంచిలిలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సెలవు రోజైన ఆదివారం కూడా పనిచేసింది. కార్యాలయంలో ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. మార్చి నెలాఖరు కావడం, ప్రభుత్వ ఆదాయం పెంచాలన్న ఆదేశాలతో కార్యాలయం తెరిచామని అధికారులు తెలిపారు. ఎనిమిది రిజిస్ట్రేషన్లు జరిగాయని రూ.2.25 లక్షలు ఆదాయం వచ్చిందని  చెప్పారు. దస్తావేజు లేఖర్ల కార్యాలయాలు సందడిగా కనిపించాయి. స్థానిక స్టేట్ బ్యాంకులో కూడా లావాదేవీలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని