చిత్ర వార్తలు
జీ-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో పెదవాల్తేరు ఏయూ గేటు వద్ద ఈ బస్బేను రూ.లక్షలు వెచ్చించి ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే అవకాశాలు చాలా తక్కువ.
ఈ మెరుపులు ఎవరి కోసం!
- ఈనాడు, విశాఖపట్నం
జీ-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో పెదవాల్తేరు ఏయూ గేటు వద్ద ఈ బస్బేను రూ.లక్షలు వెచ్చించి ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే అవకాశాలు చాలా తక్కువ. ప్రయాణికులు నిరీక్షించిన దాఖలాలు లేవు. కేవలం సదస్సులకు వచ్చే ప్రతినిధులను మెప్పించడం కోసం ఇలా ప్రజాధనం వృథా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
ఉత్సాహంగా ‘పరుగు’
‘జీ-20’ సందర్భంగా ఆర్కేబీచ్ కాళీమాత ఆలయం వద్ద ఆదివారం ఉదయం జీవీఎంసీ ఆధ్వర్యంలో 10కె, 5కె, 3కె పరుగు(మారథాన్) పోటీలు నిర్వహించారు. మంత్రులు విడదల రజిని, ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్నాథ్ పోటీలను ప్రారంభించారు. నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shah Rukh Khan: షారుఖ్ ఐకానిక్ పోజ్.. గిన్నిస్ రికార్డ్ వచ్చిందిలా
-
Crime News
Crime news: ఠాణే హత్య కేసు.. మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో గూగుల్లో సెర్చ్!
-
Politics News
Rahul Gandhi: గడ్డం పెంచుకుంటే ప్రధాని అయిపోరు: సామ్రాట్ చౌదరి
-
Movies News
Anasuya: విజయ్ దేవరకొండతో మాట్లాడటానికి ప్రయత్నించా: అనసూయ
-
Politics News
Siddaramaiah: సీఎం కుర్చీ సంతోషాన్నిచ్చే చోటు కాదు..: సిద్ధరామయ్య
-
General News
TSPSC: Group-1 ప్రిలిమ్స్ రాసే వారికి TSPSC సూచనలు