రంగురంగుల మీనం!
నామాల మాతగా పిలిచే రంగురంగుల చేపల పూడిమడక మత్స్యకారులకు చిక్కింది. సముద్రంలో రాళ్ల మధ్య జీవించే ఈ చేప చూడటానికి అక్వేరియంలో చేపలా అందంగా కనిపించడంతోపాటు.
అచ్యుతాపురం, న్యూస్టుడే: నామాల మాతగా పిలిచే రంగురంగుల చేపల పూడిమడక మత్స్యకారులకు చిక్కింది. సముద్రంలో రాళ్ల మధ్య జీవించే ఈ చేప చూడటానికి అక్వేరియంలో చేపలా అందంగా కనిపించడంతోపాటు రుచిలోనూ మిగిలిన చేపలకు పోటీగా నిలుస్తుంది. మత్స్యకారుడు దేముడు గేలానికి చిక్కిన ఈ చేపను స్థానిక మార్కెట్లో రూ.1200కి కొనుగోలు చేశారు. ఈ చేపను చూడటానికి అందరూ ఆసక్తి చూపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Harishrao: ఏపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ: హరీశ్రావు
-
India News
MHA: మణిపుర్ హింసాత్మక ఘటనలు..! శాంతి స్థాపనకు కమిటీ ఏర్పాటు
-
General News
Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
-
General News
KTR: ఈ-గవర్నెన్స్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: మంత్రి కేటీఆర్
-
Politics News
Amit Shah- Rahul Gandhi: రాహుల్.. మీ పూర్వీకుల నుంచైనా నేర్చుకోండి: అమిత్ షా