logo

లోకేశ్‌ పాదయాత్రలో తెలుగు మహిళా నేత

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రలో మంగళవారం విశాఖ లోక్‌సభ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి పాల్గొన్నారు.

Published : 29 Mar 2023 03:15 IST

లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న సర్వసిద్ధి అనంతలక్ష్మి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రలో మంగళవారం విశాఖ లోక్‌సభ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి పాల్గొన్నారు. గోరంట్ల నుంచి పెనుగొండ వరకు లోకేశ్‌తో కలిసి పాదయాత్ర చేసినట్లు అనంతలక్ష్మి తెలిపారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఏజెంట్‌గా వ్యవహరించినందుకు లోకేశ్‌ తనకు శాలువా కప్పి అభినందించారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని