జి-20 పైలాన్ జాతికి అంకితం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి-20 సన్నాహక సదస్సు ఎప్పటికి గుర్తుండిపోయేలా పైలాన్ ఏర్పాటు చేయటం జరిగిందని మున్సిపల్ శాఖమంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
పైలాన్ను ప్రారంభిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్, పక్కన మంత్రి అమర్నాథ్
పెదవాల్తేరు, న్యూస్టుడే: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి-20 సన్నాహక సదస్సు ఎప్పటికి గుర్తుండిపోయేలా పైలాన్ ఏర్పాటు చేయటం జరిగిందని మున్సిపల్ శాఖమంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వుడా పార్కులో మంగళవారం సాయంత్రం జి-20 సన్నాహక సదస్సు నేపథ్యంలో ఏర్పాటు చేసిన పైలాన్ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, వి.ఎం.ఆర్.డి.ఎ ఛైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Smriti Irani: జర్నలిస్టును ‘బెదిరించిన’ స్మృతి ఇరానీ.. వీడియో షేర్ చేసిన కాంగ్రెస్
-
Sports News
WTC Final: వారి ఆటతీరు.. టాప్ఆర్డర్కు గుణపాఠం: సౌరభ్ గంగూలీ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Harishrao: ఏపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ: హరీశ్రావు
-
India News
MHA: మణిపుర్ హింసాత్మక ఘటనలు..! శాంతి స్థాపనకు కమిటీ ఏర్పాటు
-
General News
Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు