logo

ఎన్‌టీఆర్‌ పథకాలు చిరస్మరణీయం

తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. బుధవారం జిల్లా అంతటా పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Published : 30 Mar 2023 04:33 IST

జిల్లా తెదేపా కార్యాలయంలో...

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌, పెందుర్తి: తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. బుధవారం జిల్లా అంతటా పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల అభ్యున్నతికి ఎన్‌టీఆర్‌ అమలు చేసిన పథకాలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు సూచించారు.

పెందుర్తిలో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని