కానిస్టేబుళ్లకు స్థాన చలనం
పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లకు బదిలీలు నిర్వహించారు. గతంలో మాదిరిగా కాకుండా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఈసారి పూర్తి చేశారు.
సీపీ పర్యవేక్షణలో వెబ్ కౌన్సెలింగ్
బదిలీల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ
ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే : పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లకు బదిలీలు నిర్వహించారు. గతంలో మాదిరిగా కాకుండా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఈసారి పూర్తి చేశారు. నగరవ్యాప్తంగా ఉన్న పోలీసుస్టేషన్లలో ఖాళీల వివరాలను స్క్రీన్పై ప్రదర్శించారు. అనంతరం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిబంధనల ప్రకారం బదిలీలు జరిపారు. నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీ ఆధారంగా సిబ్బంది కోరుకున్న స్టేషన్లకు నియమించారు.
* అనారోగ్యం, స్పౌజ్, ప్రత్యేక అవసరాల కోటా కేసుల్లో మాత్రమే పోలీసు సిబ్బంది అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నారు. బుధవారం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 5 సబ్ డివిజన్ల పరిధిలో 679 మంది కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియ పూర్తిచేశారు. సీపీ పర్యవేక్షణలో వెబ్ కౌన్సెలింగ్ (జూమ్ వీడియో కాన్ఫరెన్స్) జరిపారు. బుధవారం ఉదయం నగర పోలీసు కమిషనరేట్ సమావేశమందిరంలో సీపీ త్రివిక్రమవర్మ, డీసీపీ(క్రైమ్) నాగన్న, ఏడీసీపీ(పరిపాలన), ఏడీసీపీ(ఎస్బీ) నాగేంద్రుడు తదితరులు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. -
ఆ వర్గాలకుసీట్లేవి?
[ 28-03-2024]
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెప్పినా చెవికెక్కితేగా?
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
ఉత్తరం నుంచి మూడోసారి..
[ 28-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
క్రికెట్ అభిమానులకు...నో టికెట్!
[ 28-03-2024]
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. -
ఘనంగా రామ్చరణ్ జన్మదిన వేడుకలు
[ 28-03-2024]
అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు
[ 28-03-2024]
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. -
జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
విమ్స్లో రోగి సహాయకులపైనే భారం
[ 28-03-2024]
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. -
సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి
[ 28-03-2024]
విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. -
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
[ 28-03-2024]
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.