గళమెత్తిన గురువులు
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో సీపీఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లయినా అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి.
సీపీఎస్ రద్దు కోరుతూ నిరసనలు
పెందుర్తి రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేస్తున్న ఫ్యాప్టో నాయకులు
పెందుర్తి, న్యూస్టుడే: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో సీపీఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లయినా అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. జీపీఎస్కు వ్యతిరేకంగా శనివారం ఫ్యాప్టో, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసనలు తెలిపారు. సీపీఎస్ రద్దు చేయకపోగా జీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకోవడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కో-ఛైర్మన్ చందోలు వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కొటాన శ్రీనివాసరావు, ధర్మారెడ్డి, రామకృష్ణ, మడ్డు శ్రీను, నాగేశ్వరరావు, గూడూరు శివ, బండారు దేముడుబాబు, తదితరులు పాల్గొన్నారు. తొలుత పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
జీపీఎస్ను అంగీకరించేది లేదు..: జీపీఎస్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ స్పష్టం చేశారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల జాత శనివారం పెందుర్తిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నాయకులు పతాకావిష్కరణ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.లక్ష్మీపతిరాజు, రెడ్డి మోహన్రావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి నాగేశ్వర్, ఎం.రామకృష్ణ, చుక్కా సత్యం, పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరు జాబితాలో మీ పేరు ఉందా ..!
[ 02-12-2023]
ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియలో కీలకంగా భావిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఈనెల 2,3 తేదీల్లో పోలింగ్ కేంద్రం స్థాయిలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. -
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
[ 02-12-2023]
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాణిపేట తాడివీధిలో నివాసముంటున్న విద్యార్థి(16) ఓ ప్రయివేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు -
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
[ 02-12-2023]
చదువులో రాణించలేకపోతున్నానని.. మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం గాజువాక పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
క్రికెటర్లకు ఘన స్వాగతం
[ 02-12-2023]
శనివారం నుంచి మూడు రోజుల పాటు నగరంలోని క్రికెట్ స్టేడియంలో జరిగే లెజెండ్స్ టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు కొందరు క్రీడాకారులు శుక్రవారం విశాఖ చేరుకున్నారు -
కేజీహెచ్కు నకిలీ నియామకపత్రాల బెడద
[ 02-12-2023]
కేజీహెచ్కు నకిలీ నియామక పత్రాల బెడద తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం నకిలీ నియామకపత్రాలతో ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన ఇద్దరిని ఆసుపత్రి వర్గాలు పట్టుకొని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు -
మత్స్యశాఖ జేడీగా లాల్ అహ్మద్
[ 02-12-2023]
జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు (జేడీ)గా ఎస్కే లాల్ అహ్మద్ బాధ్యతలు చేపట్టారు. 11 మంది జేడీలకు పోస్టింగ్లు కేటాయిస్తూ మత్స్యశాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మాణ రంగంతో అభివృద్ధి దిశగా అడుగులు
[ 02-12-2023]
విశాఖలో నిర్మాణ రంగంతోనే వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమం అవుతోందని వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. -
కేసుల సమాచారానికి వెబ్ పోర్టల్
[ 02-12-2023]
పీవోఏ చట్టం, నిబంధనల అమలును ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ (ఏపీ సీఎఫ్ ఎస్ఎస్) అందుబాటులో ఉందని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి టి.అజయ్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు కన్నూరుపాలెం విద్యార్థులు
[ 02-12-2023]
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు కన్నూరుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఎ.రాజేష్, పి.జ్యోత్స్న అండర్- 17 విభాగంలో తమ సత్తాచాటారు. -
తుపాను ప్రభావంతో భారీ వర్ష సూచన
[ 02-12-2023]
తుపాను ప్రభావంతో ఈనెల 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు కురస్తాయని డీఆర్వో బి.దయానిధి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గంటలకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు -
బోగీల్లో సీట్లు కోయొద్దు: డీఆర్ఎం
[ 02-12-2023]
కొందరు ప్రయాణికులు రైళ్ల బోగీల్లో కర్టెన్లు, సీట్లను కోయడంతోపాటు కిటికీల అద్దాలను పగులగొట్టడం మరుగుదొడ్లను పాడు చేయడం తదితర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వాల్తేరు రైల్వే డీఆర్ఎం సౌరభ్ప్రసాద్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. -
మేల్కొంటే ఓటు..లేకుంటే చేటు
[ 02-12-2023]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ఓటుతో మన భవిష్యత్తుకు మనమే బాటలు వేసుకుంటాం. అంతటి కీలకమైన ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యం చూపితే చివరికి చేటే కలుగుతుంది. -
78మంది పోలీసుల బదిలీ
[ 02-12-2023]
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి బదిలీలకు అర్హులైన 78 మంది పోలీస్ సిబ్బందిని అనకాపల్లి జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేసే ప్రక్రియను ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం చేపట్టారు -
లాడ్జిలో ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య
[ 02-12-2023]
పాయకరావుపేటలోని లాడ్జిలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన రమణ అప్పుడప్పుడు పాయకరావుపేట వచ్చి గణేష్ భవన్ హోటల్లో బస చేసేవారు.


తాజా వార్తలు (Latest News)
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు