బౌద్ధ స్తూపాలను పరిరక్షించాలి
శంకరం బొజ్జన్న కొండను రాష్ట్ర బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు శనివారం సందర్శించారు. సొసైటీ అధ్యక్షులు ఎ.హరిబాబు కొండ పైభాగంలోని ప్రధాన గుహ వద్ద ప్రార్థనలు చేశారు.
బొజ్జన్న కొండను సందర్శించిన బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు
లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్టుడే: శంకరం బొజ్జన్న కొండను రాష్ట్ర బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు శనివారం సందర్శించారు. సొసైటీ అధ్యక్షులు ఎ.హరిబాబు కొండ పైభాగంలోని ప్రధాన గుహ వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం లింగాల కొండను, పురాతన బౌద్ధ విగ్రహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ అభివృద్ధికి ఎంపీ చొరవ ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. బౌద్ధ విగ్రహాలు, స్తూపాలను పరిరక్షించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి దుర్గారావు, సిద్ధార్థ సోషల్ సర్వీసు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగభూషణం, సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరు జాబితాలో మీ పేరు ఉందా ..!
[ 02-12-2023]
ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియలో కీలకంగా భావిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఈనెల 2,3 తేదీల్లో పోలింగ్ కేంద్రం స్థాయిలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. -
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
[ 02-12-2023]
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాణిపేట తాడివీధిలో నివాసముంటున్న విద్యార్థి(16) ఓ ప్రయివేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు -
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
[ 02-12-2023]
చదువులో రాణించలేకపోతున్నానని.. మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం గాజువాక పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
క్రికెటర్లకు ఘన స్వాగతం
[ 02-12-2023]
శనివారం నుంచి మూడు రోజుల పాటు నగరంలోని క్రికెట్ స్టేడియంలో జరిగే లెజెండ్స్ టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు కొందరు క్రీడాకారులు శుక్రవారం విశాఖ చేరుకున్నారు -
కేజీహెచ్కు నకిలీ నియామకపత్రాల బెడద
[ 02-12-2023]
కేజీహెచ్కు నకిలీ నియామక పత్రాల బెడద తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం నకిలీ నియామకపత్రాలతో ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన ఇద్దరిని ఆసుపత్రి వర్గాలు పట్టుకొని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు -
మత్స్యశాఖ జేడీగా లాల్ అహ్మద్
[ 02-12-2023]
జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు (జేడీ)గా ఎస్కే లాల్ అహ్మద్ బాధ్యతలు చేపట్టారు. 11 మంది జేడీలకు పోస్టింగ్లు కేటాయిస్తూ మత్స్యశాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మాణ రంగంతో అభివృద్ధి దిశగా అడుగులు
[ 02-12-2023]
విశాఖలో నిర్మాణ రంగంతోనే వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమం అవుతోందని వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. -
కేసుల సమాచారానికి వెబ్ పోర్టల్
[ 02-12-2023]
పీవోఏ చట్టం, నిబంధనల అమలును ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ (ఏపీ సీఎఫ్ ఎస్ఎస్) అందుబాటులో ఉందని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి టి.అజయ్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు కన్నూరుపాలెం విద్యార్థులు
[ 02-12-2023]
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు కన్నూరుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఎ.రాజేష్, పి.జ్యోత్స్న అండర్- 17 విభాగంలో తమ సత్తాచాటారు. -
తుపాను ప్రభావంతో భారీ వర్ష సూచన
[ 02-12-2023]
తుపాను ప్రభావంతో ఈనెల 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు కురస్తాయని డీఆర్వో బి.దయానిధి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గంటలకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు -
బోగీల్లో సీట్లు కోయొద్దు: డీఆర్ఎం
[ 02-12-2023]
కొందరు ప్రయాణికులు రైళ్ల బోగీల్లో కర్టెన్లు, సీట్లను కోయడంతోపాటు కిటికీల అద్దాలను పగులగొట్టడం మరుగుదొడ్లను పాడు చేయడం తదితర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వాల్తేరు రైల్వే డీఆర్ఎం సౌరభ్ప్రసాద్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. -
మేల్కొంటే ఓటు..లేకుంటే చేటు
[ 02-12-2023]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ఓటుతో మన భవిష్యత్తుకు మనమే బాటలు వేసుకుంటాం. అంతటి కీలకమైన ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యం చూపితే చివరికి చేటే కలుగుతుంది. -
78మంది పోలీసుల బదిలీ
[ 02-12-2023]
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి బదిలీలకు అర్హులైన 78 మంది పోలీస్ సిబ్బందిని అనకాపల్లి జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేసే ప్రక్రియను ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం చేపట్టారు -
లాడ్జిలో ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య
[ 02-12-2023]
పాయకరావుపేటలోని లాడ్జిలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన రమణ అప్పుడప్పుడు పాయకరావుపేట వచ్చి గణేష్ భవన్ హోటల్లో బస చేసేవారు.


తాజా వార్తలు (Latest News)
-
Prasidh Krishna: వన్డేల్లో హిట్టు.. టీ20ల్లో ఫట్టు .. ప్రసిద్ధ్ పంజా విసిరేనా?
-
Trivikram: పుస్తకం ఎందుకు చదవాలంటే.. త్రివిక్రమ్ మాటల్లో..!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
70 ఏళ్ల బామ్మకు కవలలు
-
TS News: పాలిటెక్నిక్కు సరికొత్త సిలబస్
-
Nagarjuna Sagar: మధ్యాహ్నం కల్లా పూర్తిగా కేంద్రం అధీనంలోకి సాగర్ ప్రాజెక్టు