కలెక్టర్ కాలేకపోయా.. పెళ్లి చేసుకున్నా..!
బాగా చదివి కలెక్టర్ కావాలనుకున్నా.. కానీ రోడ్లు, మరుగుదొడ్లు లేకపోవడం, బస్సులు రాని గ్రామం నుంచి వేరే ఊరికి చదివేందుకు వెళ్లాల్సి రావడంతో కల నెరవేర్చుకోలేక పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని నీతి ఆయోగ్ సభ్యుడు జయంత్ విగ్ ముందు ఓ గర్భిణి ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణుల వసతిగృహాల్లో అందుతున్న సేవలపై ఆరా తీసేందుకు మంగళవారం
● నీతి ఆయోగ్ సభ్యుడి ముందు గర్భిణి ఆవేదన
వివరాలు తెలుసుకుంటున్న జయంత్ విగ్
సాలూరు, న్యూస్టుడే: బాగా చదివి కలెక్టర్ కావాలనుకున్నా.. కానీ రోడ్లు, మరుగుదొడ్లు లేకపోవడం, బస్సులు రాని గ్రామం నుంచి వేరే ఊరికి చదివేందుకు వెళ్లాల్సి రావడంతో కల నెరవేర్చుకోలేక పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని నీతి ఆయోగ్ సభ్యుడు జయంత్ విగ్ ముందు ఓ గర్భిణి ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణుల వసతిగృహాల్లో అందుతున్న సేవలపై ఆరా తీసేందుకు మంగళవారం సాలూరులోని మహిళా వసతి గృహానికి వచ్చిన ఆయన పలువురితో మాట్లాడారు. ఈ సందర్భంగా మక్కువ మండలం చప్పబుచ్చంపేటకు చెందిన సోముల శోభను ప్రశ్నించగా ఆమె పైవిధంగా సమాధానమిచ్చారు. మరి పుట్టబోయే బిడ్డను ఏం చేయాలనుకుంటున్నావు అని అడగ్గా.. వేరే ప్రాంతానికి వలస వెళ్లి డాక్టరు చదివిస్తామని ఆమె తెలియజేశారు. అనంతరం అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. రెండు కాన్పుల మధ్య ఉండాల్సిన సమయం, మందులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారా అని అడిగారు. లేదని కొందరు, కల్పిస్తున్నారని మరి కొందరు తెలియజేశారు. పోషకాహారం, పిల్లల భవిష్యత్తుపై పలు సూచనలు చేశారు. ప్రణాళిక శాఖ అధికారి రామానుజాచార్యులు, ఇన్ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్వో తిరుమల ప్రసాద్, ఐసీడీఎస్ పీవో కామాక్షి, నీడ్ వేణుగోపాల్, ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
మరో ఐదు చోట్ల అభ్యర్థుల మార్పు.. ఏపీలో కాంగ్రెస్ తుది జాబితా విడుదల
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. -
పింఛన్లు ఇంటివద్దే ఇచ్చేలా ఆదేశించండి: ఈసీకి చంద్రబాబు లేఖ
పింఛన్దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. -
జగన్ పాలనలో దేవాలయాలకు రక్షణ లేదు: చంద్రబాబు
జగన్ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
ఏపీలో మాఫియాల స్వైర విహారం: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై వాలంటీర్ ఆనంద్బాబు పోటీ
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
భారాస 2 ఎంపీ సీట్లు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి
కాంగ్రెస్పై విమర్శలు చేసే కేసీఆర్.. ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదు: చంద్రబాబు
ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
నా నామినేషన్ అడ్డుకోవాలని వైకాపా చూస్తోంది: దస్తగిరి
పులివెందులలో తన నామినేషన్ను అడ్డుకోవాలని వైకాపా చూస్తోందని వివేకా హత్య కేసులో అప్రూవర్, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి దస్తగిరి విమర్శించారు. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..