logo

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

మండలంలోని ఆరికతోట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన సి.హెచ్‌.శ్యామ్‌కుమార్‌, కె.భాగ్యలక్ష్మి జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. వీరికి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వరప్రసాద్‌రావు, పీడీ అప్పలనాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు

Published : 05 Dec 2021 05:17 IST


క్రీడాకారులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

రామభద్రపురం, న్యూస్‌టుడే: మండలంలోని ఆరికతోట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన సి.హెచ్‌.శ్యామ్‌కుమార్‌, కె.భాగ్యలక్ష్మి జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. వీరికి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వరప్రసాద్‌రావు, పీడీ అప్పలనాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ నెల 10 నుంచి గుజరాత్‌లో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని పీడీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని