logo

వీరజవాన్లకు పౌరసన్మానం

గరుగుబిల్లి మండలం దత్తివలస గ్రామస్థులు దేశ రక్షణలో ప్రాణాలు తెగించి పోరాడుతున్న వీరజవాన్లకు పౌరసన్మానం చేశారు. శనివారం ఆర్మీడే సందర్భంగా గ్రామానికి చెందిన జవానులు, పోలీసు ఉద్యోగులు దాసరి లోకేష్‌, జామి సాయికుమార్‌, జామి రమేష్‌,

Published : 17 Jan 2022 05:58 IST


జవాన్‌కు హారతిచ్చి సన్మానిస్తున్న గ్రామస్థులు

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గరుగుబిల్లి మండలం దత్తివలస గ్రామస్థులు దేశ రక్షణలో ప్రాణాలు తెగించి పోరాడుతున్న వీరజవాన్లకు పౌరసన్మానం చేశారు. శనివారం ఆర్మీడే సందర్భంగా గ్రామానికి చెందిన జవానులు, పోలీసు ఉద్యోగులు దాసరి లోకేష్‌, జామి సాయికుమార్‌, జామి రమేష్‌, సత్యనారాయణలకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని