త్వరితగతిన జల్జీవన్ మిషన్ పనులు
జిల్లాలో జలజీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించేలా
సమీక్షిస్తున్న ఛైర్మన్ శ్రీనివాసరావు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో జలజీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. సాలూరు, వేపాడ, మక్కువ, గుర్ల, మెరకముడిదాం, పార్వతీపురం మండలాల్లో తాగునీటి సమస్యలపై తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కె.శివానందకుమార్, జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరరావు, ఉప సీఈవో కె.రామచంద్రరావు, డీఈఈలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!