logo

నాటక ప్రదర్శనకు అనుమతివ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడం అన్యాయమని, ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. జిల్లా పౌరవేదిక, ప్రజా సంఘాలు, రంగస్థల కళాకారుల

Published : 20 Jan 2022 05:10 IST

మాట్లాడుతున్న బాబ్జీ, చిత్రంలో కళాకారులు

కలెక్టరేట్‌/కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడం అన్యాయమని, ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. జిల్లా పౌరవేదిక, ప్రజా సంఘాలు, రంగస్థల కళాకారుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద గల జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద బుధవారం ఆందోళన చేట్టారు. రంగస్థల నటులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని