75 శాతం రాయితీతో సమ్మిళిత పథకం అమలు
ఏపీఆర్ఐజీపీ(ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత పథకం) కింద జిల్లాలో ఎంపికైన రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్పీవో)లకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందించనున్నట్లు డీఆర్డీఏ ఇన్ఛార్జి పీడీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో వెలుగు-ఉద్యాన శాఖాధికారులతో
మాట్లాడుతున్నఅశోక్కుమార్
మయూరికూడలి, న్యూస్టుడే: ఏపీఆర్ఐజీపీ(ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత పథకం) కింద జిల్లాలో ఎంపికైన రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్పీవో)లకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందించనున్నట్లు డీఆర్డీఏ ఇన్ఛార్జి పీడీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో వెలుగు-ఉద్యాన శాఖాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద దత్తిరాజేరు, తెర్లాం, రామభద్రపురం, మెరకముడిదాం మండలాల్లో ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేశామని, ఇందులో భాగస్వాములైన రైతులకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అధునాతన పంటలు, శీతలీకరణ కేంద్రాలు, మార్కెటింగ్, తరలింపు.. తదితరాలకు రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని ఇందులో 75 శాతం రాయితీ లభిస్తుందన్నారు. మిగతా 25 శాతం రుణం మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి
[ 29-03-2024]
కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. -
వాన కాదు.. వల్లకాడుకు దారి లేదు
[ 29-03-2024]
గజపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్