logo

నేడు మంత్రి బొత్స పర్యటన

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు గంటస్తంభం సర్కిల్‌ సుందరీకరణ పనులను, 6.30 గంటలకు రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన సెంటర్‌ లైటింగ్‌ను ప్రారంభిస్తారు.

Published : 05 Oct 2022 04:18 IST

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు గంటస్తంభం సర్కిల్‌ సుందరీకరణ పనులను, 6.30 గంటలకు రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన సెంటర్‌ లైటింగ్‌ను ప్రారంభిస్తారు. గురువారం ఉదయం 11 గంటలకు సీతం విద్యాసంస్థలో ప్రపంచ రోదసీ వారోత్సవాలను ప్రారంభించి స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు