చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ప్రజలు న్యాయ, సంక్షేమ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీకుమారి తెలిపారు.
విజయనగరం గ్రామీణం: ప్రజలు న్యాయ, సంక్షేమ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీకుమారి తెలిపారు. శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించేందుకు సంస్థ నిత్యం అందుబాటులో ఉంటుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవసరమైనప్పుడు న్యాయపరమైన హక్కులను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సెట్విజ్ సీఈవో రామానందం, న్యాయ కళాశాల ఆచార్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ పాలకా.. హామీలు కొట్టుకుపోయినట్లేనా!
[ 28-03-2024]
జిల్లాకు మణిహారంగా సాగరతీరం నిలుస్తోంది.. ఇక్కడ ఇసుక తిన్నెలతో ఆకర్షించే బీచ్ల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులకు నిరాశే మిగులుతోంది. -
పనికో రేటు.. అదే రూటు
[ 28-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థగా ఎదిగిన తర్వాత ప్రజలకు పారదర్శకమైన సేవల మాటెలా ఉన్నా.. ప్రతి పనికీ ఓ రేటు పెట్టి వసూళ్లు చేస్తున్నారని, సంస్థను కీలక ప్రజాప్రతినిధి తన గుప్పెట్లో పెట్టుకున్నారని.. అధికారులను కీలుబొమ్మలుగా మార్చారని.. -
అక్రమంగా తోడేస్తున్నారు
[ 28-03-2024]
అనుమతులు అవసరం లేదు.. కావాల్సినంత మట్టిని కాజేయొచ్చు.. అడిగిన గ్రామ పెద్దలకు కాస్తో కూస్తో సమర్పిస్తే పనికి అడ్డుపడరు.. అని భావించారో ఏమో కానీ వారం రోజులుగా మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన గోపీనాథపట్నాయక్ చెరువులో మట్టిని అక్రమంగా తోడేస్తున్నారు. -
వృద్ధులు, వికలాంగుల ఓట్లకు వల
[ 28-03-2024]
దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, మంచంపై లేవలేని పరిస్థితిలో ఉన్నవారు ఇంటి దగ్గరే ఓటుహక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చింది. -
జలకలే
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు. -
జనం జీవితాల్లో బూడిద
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలోని వేపాడ, ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గురుగుబిల్లి, పాచిపెంట, పాలకొండ మండలాల్లో కొండలను పిండి చేస్తున్నారు. అనుమతులు కన్నా అదనపు విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి జేబులు నింపుకొంటున్నారు. -
బిల్లులు రాక.. నిర్మాణాలు సాగక
[ 28-03-2024]
-
ఔత్సాహికం.. అల్లంతదూరం
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది. -
ఆపద్బాంధవులకూ కష్టాలే!!
[ 28-03-2024]
అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు
[ 28-03-2024]
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి రాజాం నియోజకవర్గ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. -
అనుమానంతోనే భార్యను చంపేశాడు
[ 28-03-2024]
ఆమె వృద్ధురాలు.. వయసు 60 ఏళ్లు.. కానీ తాగిన మైకంలో భర్త అనుమానించేవాడు. నిరంతరం వేధించేవాడు. చివరకు హత్య చేసి, దారుణానికి ఒడిగట్టాడు. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురంలో ఇటీవల జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. -
ఇంటర్ మూల్యాంకనం 50 శాతం పూర్తి
[ 28-03-2024]
కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా ఇంటర్మీడియట్ మూల్యాంకనం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 50 శాతం దాటి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు క్యాంపు అధికారి ఎస్.తవిటినాయుడు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్