logo

పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలి: యూటీఎఫ్‌

ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్‌ నాయకులు బొబ్బిలిలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు.

Updated : 26 Nov 2022 20:03 IST

బొబ్బిలి గ్రామీణం: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్‌ నాయకులు బొబ్బిలిలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ఓపీఎస్‌ను కొనసాగించాలని సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు విజయగౌరి, ప్రసన్న కుమార్‌, రామ్మూర్తి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని