జనసేన బలోపేతమే లక్ష్యం
సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం గంట్యాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అయిదు రోజులు పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నామన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
గంట్యాడ గ్రామీణం, న్యూస్టుడే: సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం గంట్యాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అయిదు రోజులు పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నామన్నారు. పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు అవకాశమున్నా.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్నారు. దివ్యాంగులకు ఏడాదిగా పింఛన్లు నిలిపేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు జనసైనికులతో కార్యాచరణ రూపొందించామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైకాపా విముక్తికి అంకితభావంతో అంతా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు
[ 29-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళికా విభాగంలో సిబ్బందిపై కచ్చితమైన ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనరు ఎం.మల్లయ్యనాయుడు ‘న్యూస్టుడే’కు తెలిపారు. -
సహకారం కరవు
[ 29-03-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్లు) నిస్తేజమవుతున్నాయి. లావాదేవీలు లేకపోవడంతో కొన్నేళ్లుగా సేవలు నిలిచిపోయాయి. -
అక్కడ సమస్యలనే చదవాలి!!
[ 29-03-2024]
వేలాది పుస్తకాలు.. పాఠకులకు పూర్తిస్థాయిలో వసతులు.. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు సేదదీరేందుకు గదులు.. మరుగుదొడ్లు.. నచ్చిన పుస్తకాలు, పత్రికలు.. -
పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి
[ 29-03-2024]
కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. -
వాన కాదు.. వల్లకాడుకు దారి లేదు
[ 29-03-2024]
గజపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్