logo

అన్నదాతల ఆందోళన

ఆఖరి ధాన్యపు గింజ వరకూ కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మాట నిలుపుకోవడం లేదని   మెంటాడ తహసీల్దారు కార్యాలయం ఎదుట మంగళవారం మండల తెలుగు రైతు అధ్యక్షుడు పొరిపిరెడ్డి శ్రీను అధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, అన్నదాతలు నిరసన తెలిపారు. 

Published : 01 Feb 2023 03:06 IST

మెంటాడ, న్యూస్‌టుడే: ఆఖరి ధాన్యపు గింజ వరకూ కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మాట నిలుపుకోవడం లేదని   మెంటాడ తహసీల్దారు కార్యాలయం ఎదుట మంగళవారం మండల తెలుగు రైతు అధ్యక్షుడు పొరిపిరెడ్డి శ్రీను అధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, అన్నదాతలు నిరసన తెలిపారు.  కార్యాలయం ఎదుట ధాన్యం బస్తాలతో నినాదాలు చేస్తూ కంకులను దహనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని