దాడులకు పాల్పడిన వారిని ప్రోత్సహించడం తగదు
అమరావతి రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచిన భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కార్యకర్తలపై దాడికి పాల్పడిన వైకాపా నాయకులపై కేసులు పెట్టాలని భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని డిమాండు చేశారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న భాజపా, జనసేన నాయకులు
విజయనగరం ఉడాకాలనీ, న్యూస్టుడే: అమరావతి రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచిన భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కార్యకర్తలపై దాడికి పాల్పడిన వైకాపా నాయకులపై కేసులు పెట్టాలని భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని డిమాండు చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట భాజపా కార్యకర్తలతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు కూడా గూండాలకు మద్దతు పలకడం, దాడికి పాల్పడిన వైకాపా వారిని ప్రోత్సహించడం తగదన్నారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తెలియజేసేందుకు వెళ్లిన తమ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయడం అమానుషమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తీగల హరనాథ్, గద్దే బాబూరావు, సుబ్బారావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బూర్లి శ్రీధర్, నాయకులు అప్పలాచారి, ఉత్తరవల్లి మోహనరావు, సుధీర్, వినీత, పద్మ, జనసేన నాయకులు రాజు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగ్గురి పాలిట మృత్యువు
[ 29-03-2024]
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది.. -
ఇదేం బాదుడు
[ 29-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది. -
మీ ఓటు పదిలమేనా..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే. -
గంటన్నర ముందే మాక్ పోలింగ్
[ 29-03-2024]
పోలింగ్ రోజున గంటన్నర (90 నిమిషాలు) ముందు.. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి, ఓటర్లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. -
ఎస్.కోట నుంచే 40 వేల మెజార్టీ
[ 29-03-2024]
ఎస్.కోట పట్టణంలో గాయత్రీ ఆలయం వెనుక తెదేపా కార్యాలయాన్ని విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్ గురువారం ప్రారంభిచారు. ఎస్.కోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన -
ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు
[ 29-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళికా విభాగంలో సిబ్బందిపై కచ్చితమైన ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనరు ఎం.మల్లయ్యనాయుడు ‘న్యూస్టుడే’కు తెలిపారు. -
సహకారం కరవు
[ 29-03-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్లు) నిస్తేజమవుతున్నాయి. లావాదేవీలు లేకపోవడంతో కొన్నేళ్లుగా సేవలు నిలిచిపోయాయి. -
అక్కడ సమస్యలనే చదవాలి!!
[ 29-03-2024]
వేలాది పుస్తకాలు.. పాఠకులకు పూర్తిస్థాయిలో వసతులు.. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు సేదదీరేందుకు గదులు.. మరుగుదొడ్లు.. నచ్చిన పుస్తకాలు, పత్రికలు.. -
పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి
[ 29-03-2024]
కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. -
వాన కాదు.. వల్లకాడుకు దారి లేదు
[ 29-03-2024]
గజపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం