logo

భద్రకాళి సన్నిధిలో న్యాయశాఖ కార్యదర్శి

వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులైన నందికొండ నర్సింగ్‌రావు దంపతులు శనివారం దర్శించుకున్నారు.

Published : 22 May 2022 03:10 IST

ములుగురోడ్డు, న్యూస్‌టుడే: వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులైన నందికొండ నర్సింగ్‌రావు దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయన ఇటీవల న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులైన విషయం విదితమే. ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు వారికి అమ్మవారి ప్రసాదాన్ని వారికి అందజేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని