logo

అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యుల ఎన్నిక

జిల్లాలోని పత్రిక, టీవీ జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్‌ కార్డుల జారీకి సంబంధించి అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులను రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ ఛైర్మన్‌ అల్లం నారాయణ శుక్రవారం

Published : 28 May 2022 02:43 IST

వరంగల్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని పత్రిక, టీవీ జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్‌ కార్డుల జారీకి సంబంధించి అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులను రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ ఛైర్మన్‌ అల్లం నారాయణ శుక్రవారం ప్రకటించారు. జిల్లా అక్రెడిటేషన్‌ కమిటీ సభ్యులుగా మెండు రవీందర్‌, నవీన్‌, విద్యాసాగర్‌, ఫొటో జర్నలిస్టు ప్రతినిధిగా సుధాకర్‌, వి.రాజేశ్వర్‌రావు, టి.శ్రీనివాస్‌లను నియమించారు. ఈ కమిటీకి కలెక్టర్‌ గోపి ఛైర్మన్‌గా, డీపీఆర్‌వో పల్లవి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని