Konda: సందడిగా ‘కొండా’ ప్రీ రిలీజ్ వేడుక
కొండా సురేఖ, మురళీధర్రావు దంపతుల జీవితగాథపై రాంగోపాల్వర్మ దర్శకత్వంలో రూపొందించిన ‘కొండా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను శనివారం రాత్రి హనుమకొండలోని విష్ణుప్రియ వేడుకల మందిరంలో సందడిగా
మాట్లాడుతున్న కొండా మురళీధర్రావు వేదికపై కొండా సురేఖ, చిత్ర బృందం
న్యూశాయంపేట, న్యూస్టుడే: కొండా సురేఖ, మురళీధర్రావు దంపతుల జీవితగాథపై రాంగోపాల్వర్మ దర్శకత్వంలో రూపొందించిన ‘కొండా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను శనివారం రాత్రి హనుమకొండలోని విష్ణుప్రియ వేడుకల మందిరంలో సందడిగా నిర్వహించారు. వ్యాఖ్యాత సుమ సినీ నటులను పరిచయం చేస్తూ సినిమా ఇతివృత్తాన్ని వివరించారు. వరంగల్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసిన ఈ సినిమాను ఈనెల 23న విడుదల చేయనున్నారు.
రాంగోపాల్వర్మ మాట్లాడుతూ కొండా దంపతుల జీవితాలపై వారి కుమార్తె కొండా సుస్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమాకు న్యాయం చేశానని చెప్పారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న సినిమాను ప్రజలు ఆదరించి తిరిగి విజయోత్సవ సభను వరంగల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ సినిమాలో నటించిన కమెడియన్ రాంప్రసాద్, పార్వతిని పరిచయం చేశారు. హీరో త్రిగున్, హీరోయిన్ ఇరామోర్లు వేదికపైకి రావడంలో సభికులు ఈలలు వేశారు. త్రిగున్ మాట్లాడుతూ తన తండ్రి వరంగల్లో బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారని.. వరంగల్ ప్రజల ఆదరాభిమానాలు ఉండాలని ఆకాంక్షించారు. ఆర్జీవీతో సినిమా చేయాలనే తన ఆశ తీరనుందన్నారు. హీరోయిన్ ఇరామోర్ లాల్ సలాం సురేఖమ్మా అంటూ నినదించారు. నృత్యం చేస్తూ ప్రేక్షకులను అలరించారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా గీతానికి వేదికపై రాంగోపాల్వర్మ తుపాకి పట్టుకొని నటులతో నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. తొలుత కొండా మురళీధర్రావు తల్లిదండ్రులు కొండా చెన్నమ్మ, కొమురయ్య దంపతుల చిత్రపటానికి కొండా దంపతులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రశాంత్, కొరియోగ్రాఫర్ సుచిత్ర, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...