అగ్నిపథ్ రద్దు చేయాల్సిందే!
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అగ్నిపథ్ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం హనుమకొండ డీసీసీ భవన్లో శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరిగింది.
హనుమకొండ డీసీసీ భవన్లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నాయకులు
రంగంపేట, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అగ్నిపథ్ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం హనుమకొండ డీసీసీ భవన్లో శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరిగింది. వరంగల్, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న కుట్రలో భాగంగానే దేశ రక్షణలో కీలకంగా పనిచేసే సైనిక ఉద్యోగాలను ప్రైవేటు పరం చేసేందుకు కొత్తగా అగ్నిపథ్ అమల్లోకి తెచ్చిందన్నారు. మాజీ ఎంపీ రాజయ్య, మాజీ మేయర్ స్వర్ణ మాట్లాడుతూ ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు సరళాయాదవ్, డాక్టర్ రామకృష్ణ, విక్రమ్, రవీందర్, యాకస్వామి, కవిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ కూడలిలో..
పోచమ్మమైదాన్: సికింద్రాబాద్ పోలీసు కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేష్ది భాజపా, తెరాస చేసిన హత్య అని మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సోమవారం పోచమ్మమైదాన్ కూడలిలో ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.ఆ ఘటనలో సంబంధం లేని యువకులపై కేసులు పెట్టి జైలుపాలు చేశారని, వారిని విడుదల చేసి కేసులను ఉపసంహరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. ఉదయం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అనుచరులు, ఓ మైనార్టీ నాయకుడు పోచమ్మమైదాన్ కూడలి సమీపంలో సత్యాగ్రహ దీక్షకు సంబంధించి పనులు మొదులుపెట్టారు. ఇదే సమయంలో కొండా వర్గీయుౖలు అక్కడికి చేరుకొని దీక్షప్రదేశంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో తూర్పు కాంగ్రెస్లో రెండు వర్గాల అంటూ సామాజిక మాథ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
నర్సంపేట: పీసీసీ సభ్యుడు ఎస్.రంజిత్రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ టి.రవీందర్రావు తదితరుల ఆధ్వర్యంలో నర్సంపేటలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పి.శ్రీనివాస,్ పట్టణ అధ్యక్షుడు పి.రామానంద్ పార్టీ నాయకులు దేవేందర్రావు, తిరుపతి, పార్వతమ్మ, కౌన్సిలర్లు సాంబయ్య, రాజేందర్, విజయ్, అంజలి, వినోద ఆరు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్సంపేటలో మాట్లాడుతున్న రంజిత్రెడ్డి, దీక్షలో కూర్చున్న పార్టీ శ్రేణులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని