logo

వసూళ్లపై పోలీస్‌ ఉన్నతాధికారుల ఆరా!

‘పోలీసు శాఖలో మళ్లీ మామూలే’ శీర్షికన ఈనాడు ప్రధాన సంచిక మొదటి పేజీలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీనిపై వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి స్పందించారు.

Published : 10 Aug 2022 04:16 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: ‘పోలీసు శాఖలో మళ్లీ మామూలే’ శీర్షికన ఈనాడు ప్రధాన సంచిక మొదటి పేజీలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీనిపై వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి స్పందించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరుపాలని ప్రత్యేక విభాగం అధికారులను ఆదేశించారు. దీంతో పాటు నిఘా వర్గాల సైతం సమాచారం సేకరిస్తుండటంతో వసూళ్లకు పాల్పడిన అధికారులు ఆందోళన చెందుతుందన్నట్లు తెలిసింది. ఎవరిపై వేటు పడుతుందోనని శాఖ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని