logo

పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం మాటేడు పంచాయతీ కార్యదర్శి వనితను సస్పెండ్‌ చేస్తూ  కలెక్టర్‌ కె.శశాంక శనివారం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎంపీడీవో కుమార్‌ ఆదివారం తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు

Published : 26 Sep 2022 04:53 IST

తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం మాటేడు పంచాయతీ కార్యదర్శి వనితను సస్పెండ్‌ చేస్తూ  కలెక్టర్‌ కె.శశాంక శనివారం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎంపీడీవో కుమార్‌ ఆదివారం తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్‌ చేశారన్నారు. దీంతో పాటు సర్పంచికి షోకాజ్‌ నోటీసు అందజేశారన్నారు. వారికి సస్పెన్షన్‌, షోకాజ్‌ నోటీసులు అందజేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని