logo

పండగ..జనం నిండుగా..!

బతుకమ్మ.. దసరా నేపథ్యంలో జిల్లా కేంద్రం జనంద్రమైంది. వివిధ ప్రాంతాల్లో ఉండేవారు పండగలకు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌, బస్టాండుల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. బతుకమ్మ కోసం పూల దుకాణాల్లో మహిళలు బారులు తీరారు.

Published : 03 Oct 2022 01:54 IST

మహబూబాబాద్‌లోని ఓ కంగన్‌హాల్‌లో మహిళల రద్దీ

న్యూస్‌టుడే, నెహ్రూసెంటర్‌: బతుకమ్మ.. దసరా నేపథ్యంలో జిల్లా కేంద్రం జనంద్రమైంది. వివిధ ప్రాంతాల్లో ఉండేవారు పండగలకు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌, బస్టాండుల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. బతుకమ్మ కోసం పూల దుకాణాల్లో మహిళలు బారులు తీరారు. ఆదివారం మదర్‌థెరిసా కూడలి, నెహ్రూసెంటర్‌ తదితర ప్రాంతాల్లో రద్దీ నెలకొంది.

మదర్‌థెరిసా కూడలిలో పూల కొనుగోళ్లు

ప్రయాణికులతో కిక్కిరిసిన మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌

బస్సు ఎక్కేందుకు బారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని