logo

విద్యుత్తు ఉద్యోగుల నిరసన

పుదుచ్చేరిలో విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సంఘీభావంగా సోమవారం హనుమకొండలోని విద్యుత్తు భవన్‌ ముందు రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల ఐకాస సంఘాలు నిరసన తెలిపాయి.

Published : 04 Oct 2022 03:38 IST

వడ్డేపల్లి, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సంఘీభావంగా సోమవారం హనుమకొండలోని విద్యుత్తు భవన్‌ ముందు రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల ఐకాస సంఘాలు నిరసన తెలిపాయి. నాయకులు బి.సామ్యానాయక్‌, ఆనందం, రంగారావు, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు