logo

ఉల్లాసంగా రాక్‌ క్లైంబింగ్‌

పాండవుల గుట్టల్లో అటవీశాఖ ఏర్పాటు చేసిన రాక్‌  ్లక్లైంబింగ్‌ మంగళవారం ఉల్లాసంగా సాగింది.

Updated : 05 Oct 2022 04:44 IST

రేగొండ, న్యూస్‌టుడే: పాండవుల గుట్టల్లో అటవీశాఖ ఏర్పాటు చేసిన రాక్‌ క్లైంబింగ్‌ మంగళవారం ఉల్లాసంగా సాగింది. క్లైంబింగ్‌ చేయడానికి, ప్రకృతి అందాలను తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని