logo

స్తంభం తొలగింపు

జనగామ జిల్లా పాలకుర్తి మండలం చీమలబాయితండాలో సీసీ రోడ్డు మధ్యన విద్యుత్తు స్తంభం ఉందని మంగళవారం ‘ఈనాడు’లో జిల్లా మొదటి పేజీలో ‘సిబ్బంది నిర్వాకం.

Published : 05 Oct 2022 02:17 IST

పాలకుర్తి, న్యూస్‌టుడే: జనగామ జిల్లా పాలకుర్తి మండలం చీమలబాయితండాలో సీసీ రోడ్డు మధ్యన విద్యుత్తు స్తంభం ఉందని మంగళవారం ‘ఈనాడు’లో జిల్లా మొదటి పేజీలో ‘సిబ్బంది నిర్వాకం.. ఆదమరిస్తే ప్రమాదం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి విద్యుత్తుశాఖ డీఈ శ్రీధర్‌, ఏఈ కొండం శ్రీలత, లైన్‌మెన్‌ శ్యామ్‌కుమార్‌లు స్పందించారు. సర్పంచి రాములమ్మ సహకారంతో విద్యుత్తు స్తంభాన్ని తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని