వంతెనను ఢీకొట్టి.. పొలాల్లో పడిపోయిన డీసీఎం వ్యాన్
సరకులతో వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది.
నర్సంపేట: సరకులతో వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటన బుధవారం ఉదయం వరంగల్ జిల్లా నర్సంపేట శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నుంచి నర్సంపేటకు సరకులతో వస్తున్న ఓ ట్రాన్స్పోర్ట్కు చెందిన డీసీఎం వ్యాన్ నర్సంపేట శివారులో అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న పొలాల్లోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు: రమణ దీక్షితులు
-
Movies News
Rajinikanth: అనుమతి లేకుండా అలా చేస్తే చర్యలు తప్పవు :రజనీకాంత్
-
India News
Narendra Modi : ఆదివాసీ సేవలో విరిసిన ‘పద్మా’లు: మోదీ
-
Movies News
Anurag Kashyap: సుశాంత్ చనిపోవడానికి ముందు మెసేజ్ వచ్చింది: అనురాగ్ కశ్యప్
-
General News
Taraka Ratna: కర్ణాటక సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు: మంత్రి సుధాకర్
-
Movies News
Naga Chaitanya: నాగచైతన్యతో నేను టచ్లో లేను.. ‘మజిలీ’ నటి