ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను ఎంపిక చేశారు. వారికి ఆయా జిల్లా కలెక్టరేట్లలో జరిగిన వేడుకల్లో ప్రశంసాపత్రాలు అందజేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను ఎంపిక చేశారు. వారికి ఆయా జిల్లా కలెక్టరేట్లలో జరిగిన వేడుకల్లో ప్రశంసాపత్రాలు అందజేశారు.
హనుమకొండ జిల్లా ఉత్తమ ఉద్యోగుల వివరాలు
హనుమకొండ కలెక్టరేట్, న్యూస్టుడే : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న 210 మంది ఉద్యోగులకు గురువారం కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, నగర పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ల చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.
అవార్డు అందుకున్న వారి వివరాలు శాఖల వారీగా..
ఉన్నతాధికారులు : అజీజ్ఖాన్, ఎన్.ఉదయ్కుమార్
కలెక్టరేట్ : అన్వేష్, వనిత, సంపత్కుమార్, ఎలిజబెత్
రెవెన్యూ : సూర్యప్రకాశ్, పవన్, భాస్కర్రెడ్డి, రాజిరెడ్డి, సంపత్,
పౌరసరఫరాలు : ఏ.ప్రశాంత్, ఐలయ్య, మిస్బుద్దీన్, అనిత
వ్యవసాయం : కమలాకర్, సరిత, రామ్మోహన్, ప్రవీణ్, నర్సయ్య,
సెరీకల్చర్ : సారయ్య
బీసీ సంక్షేమం : శ్రీనివాస్, తెహరా సుల్తానా
ఎస్సీ సంక్షేమం : లెనిన్ కుమార్
మైనారిటీ సంక్షేమం : కిరణ్కుమార్, రాజేష్
గిరిజన సంక్షేమం : శ్రీరాములు, శంకర్
రోడ్లు భవనాలు : పావని, ఎండీ అబ్దుల్ మునీద్, సురేష్బాబు, శ్రీనివాస్సమాచార శాఖ : రమేష్
విద్య : శంకర్రావు, రవిబాబు, సతీష్చంద్ర, సుధాకర్
పాలిటెక్నిక్ : మహ్మద్ ఖలీద్, శ్రీనివాస్పద్మ
సంక్షేమం : శ్రీనివాసులు, హారతి
పశుసంవర్థకం : రవిప్రసాద్
వైద్య ఆరోగ్యం : ఇప్తికార్ అహ్మద్, సీహెచ్ సునీత, ఎండీ నజ్మా
క్రీడలు : జగదీష్ చంద్రబోస్, నరేందర్
ముఖ్య ప్రణాళిక కార్యాలయం : శ్రీనివాసులు, అరుంధతి, అనిల్కుమార్
రవాణా : రామకృష్ణ,
ఆడిట్ : దయానంద్, ప్రణయ్కుమార్
ఎస్సీ కార్పొరేషన్ : శారద
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ : నాగరాజు, మొగిళయ్య
పంచాయతీరాజ్ : శిరీష, ప్రసూనలక్ష్మి, సువీర్, ఎండీ ఖాజా, నవీన్, కుమార్, కుమారస్వామి, అంకూస్మియా
ఇరిగేషన్ : ఎండీ అబ్దుల్ ఖదీర్, భాస్కర్రెడ్డి
నగరపాలక సంస్థ : జోనా, రాజయ్య, శ్రీనివాస్రావు, రవీందర్
లీడ్బ్యాంకు : ప్రతాప్, సత్యనారాయణ
ఎన్పీడీసీఎల్ : సుధాకర్రెడ్డి, నాగేంద్రప్రసాద్, జగదీశ్వర్రావు
అటవీ శాఖ : రవీందర్, శ్రీనివాస్
గ్రామీణాభివృద్ధి : శ్రీనివాస్రెడ్డి, కృష్ణమూర్తి, గురుప్రసాద్, విజయలక్ష్మీ, రమేష్, రాజేష్, వెంకట్రాంరెడ్డి, దేవరాజు, నటరాజ్, పూర్ణచందర్, అనిల్కుమార్, జాన్సీ, రమాతార, అనిల, జోయల్, సదానందం, లావణ్య, రవి. కూన్సోత్, భానుకిరణ్, కిరణ్మయి, చంద్రశేఖర్, కరుణాకర్రెడ్డి, క్రాంతికుమార్, దీపిక, రవికుమార్, అఖిల, రవీందర్, సరళ, హేమలత, శ్వేత, అశ్వంత్కుమార్
ఇంటలిజెన్స్ : ఓదెలు, శివకుమార్
పోలీసు : వినయ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, శివకుమార్, విజయ్కుమార్, రాజు, సతీష్, నవీన్కుమార్, శరత్కుమార్, ఉప్పలయ్య, సిద్దయ్య, మల్లారెడ్డి, రమేష్బాబు, నముద్దీన్, పర్వీన్సుల్తాన్, ఫౌజియా, లోకేశ్వర్రావు, అసీఫ్ఖాన్, సుమన్, నరేష్, చంద్రశేఖర్, కుమార స్వామి, కిరణ్కుమార్, సురేష్గౌడ్, రమేష్, సోమశేఖర్, వెంకటస్వామి, వెంకటేష్, బాబు, నరేందర్, శ్రీనివాసప్రసాద్, పూల్సింగ్, సంపత్, వీరన్న, అజర్పాషా, మహిపాల్రెడ్డి, నవీన్, రవీందర్, కృష్ణ, జహంగీరొద్దీన్, రమేష్బాబు, శ్రీనివాస్, రామారవు, కరుణాకర్, సుధాకర్, గణేష్, రాములు, ప్రశాంతి, రాజు, రఫిఖొద్దీన్, సల్మాన్పాషా, నగేష్
ఎక్సైజ్ : శ్రీనివాసులు, రమణ, చంద్రమోహన్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను జిల్లాలోని వివిద శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది గురువారం నిర్వహించిన 74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జేసీ స్వర్ణలత, అదనపు కలెక్టర్ దివాకర, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ ఛైర్సర్సన్ జక్కు శ్రీహర్షిణి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిద శాఖలకు చెందిన 276 మంది ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
జిల్లా అధికారులు
శ్రీనివాస్ ఆర్డీవో భూపాలపల్లి, రఘువరన్ జడ్పీ సీఈవో, సదానందం జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, విజయ్భాస్కర్ డీఏవో, శ్రీరామ్ డీఎంహెచ్వో, సామ్యూల్ సీపీవో, అవినాశ్ జిల్లా మత్స్యశాఖ అధికారి, సుధీర్కుమార్ డీఎల్పీవో, యాదగిరి ఈఈ నీటిపారుదల శాఖ.
న్యాయశాఖ
రమేశ్కుమార్ సూపరింటెండెంట్, సదానందం సీనియర్ అసిస్టెంట్, విజయ్మోసెస్ ఫీల్డ్ అసిస్టెంట్, స్వప్న జూనియర్ అసిస్టెంట్, శాంత జూనియర్ అసిస్టెంట్, రామ్ధన్ నాయక్ ప్రాసెస్ సర్వర్.
కలెక్టరేట్
మురళీధర్రావు సూపరింటెండెంట్, షేక్ అమ్జద్ అహ్మద్ అబ్బాస్ ఎలక్షన్ డీటీ, హసీబుద్దిన్గోరి సీనియర్ అసిస్టెంట్, పవన్కుమార్ జూనియర్ అసిస్టెంట్, సురేశ్ జూనియర్ అసిస్టెంట్, అనురాధ టైపిస్ట్, శంకర్ జమ్దార్, సతీశ్ గన్మెన్, నవీన్ డ్రైవర్, పవన్సాయి అటెండర్, ఉదయ్ అటెండర్, లికిత్ అటెండర్, ఎం.పవన్ అటెండర్.
రెవెన్యూ శాఖ
సుమన్ తహసీల్దార్ మొగుళ్లపల్లి, స్రవంతి తహసీల్దార్ పలిమెల, సౌజన్య నాయబ్ తహసీల్దార్ ఆర్డీవో కార్యాలయం, కృష్ణ నాయబ్ తహసీల్దార్ మహదేవ్పూర్, సయ్యద్ అజారుద్దిన్ సీనియర్ అసిస్టెంట్ భూపాలపల్లి, నరేశ్కుమార్ గిర్దావర్ రేగొండ, సంతోశ్ గిర్దావర్ టేకుమట్ల, ప్రియాంక జూనియర్ అసిస్టెంట్ ఆర్డీవో కార్యాలయం, వెంకటేశ్ జూనియర్ అసిస్టెంట్ గణపురం, అబ్దుల్ హమీద్ టైపిస్ట్ కాటారం, రజిత, లక్ష్మినారాయణ, దినేశ్ కంప్యూటర్ ఆపరేటర్లు భూపాలపల్లి, సురేశ్ లైసెన్స్ సర్వేయర్ పలిమెల, శివకుమార్ అసిస్టెంట్ సర్వేయర్ భూపాలపల్లి, శ్రీనివాస్ ధరణి ఆపరేటర్ మొగుళ్లపల్లి, హిమేశ్కుమార్ ధరణి ఆపరేటర్ పలిమెల, మధుకర్ వీఆర్ఏ మల్హర్రావు,
పౌరసరఫరాల శాఖ
వాజిద్ అలీ డీసీఎస్వో, అనిల్ డీటీ, అబ్దుల్ రజాక్ సీనియర్ అసిస్టెంట్, విజయ్కుమార్ డీపీఏ.
సర్వే ల్యాండ్ రికార్డ్స్
రామకృష్ణ, సర్వేయర్, తిరుపతి డిప్యూటీ సర్వేయర్.
పోలీసుశాఖ
శ్రీనివాసులు అదనపు ఎస్పీ, రాములు ఎస్డీపీవో భూపాలపల్లి, రంజిత్కుమార్ సీఐ కాటారం, రాజిరెడ్డి సీఐ భూపాలపల్లి, పులి వెంకట్ సీఐ చిట్యాల, శ్రీధర్ ఎస్సై మొగుళ్లపల్లి, శ్రీకాంత్రెడ్డి ఎస్సై రేగొండ, సుధాకర్ ఎస్సై కాటారం, రమేశ్ ఎస్సై అడవి ముత్తారం, శ్రవన్కుమార్ ఎస్సై సీసీఎస్, ప్రసాద్ ఎస్సై డీసీఆర్బీ, శ్రీలత డబ్ల్యూఎస్సై షీటీమ్, రాజేశ్ ఆర్ఎస్సై డీఏఆర్, కుమారస్వామి ఏఎస్సై, రవీందర్ హెడ్కానిస్టేబుల్ కాటారం, రాజేందర్ హెచ్సీ కాళేశ్వరం, సదానందం హెచ్సీ సీసీఎస్, కిరణ్ హెచ్సీ ఐటీ, కమ్యూనికేషన్స్, భీమ్రావు హెచ్సీ పలిమెల, సంతోశ్ పీసీ పలిమెల, సతీశ్ పీసీ భూపాలపల్లి, సుమన్ పీసీ టేకుమట్ల, శ్రీధర్ పీసీ చిట్యాల, హరికుమార్ పీసీ కాటారం, లవన్ పీసీ కాటారం, రాజేందర్ పీసీ అడవి ముత్తారం, శ్యామ్సుందర్, ధనుంజయ్, తిరుపతి, కిరణ్ మహదేవ్పూర్ పీసీ, బాలసింగ్, కనుకయ్య పీసీ కాళేశ్వరం, నరేశ్, వెంకటేశ్, నాగరాజు పీసీ డీఎస్బీ, సదానందం పీసీ డీసీఆర్బీ, కుమారస్వామి పీసీ క్లూస్టీమ్, సంపత్ ఏఆర్పీసీ పీసీఆర్, స్వామిగౌడ్ ఏఆర్పీసీ ఐటీ సెల్, కళ్యాణి, భవాని డబ్ల్యూపీసీ మొగుళ్లపల్లి, కోమల డబ్ల్యూపీసీ చిట్యాల, స్వాతి డబ్ల్యూపీసీ గణపురం, సునిత డబ్ల్యూపీసీ రేగొండ, కళ్యాణి డబ్ల్యూపీసీ భూపాలపల్లి, ప్రణీత్, శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ డీపీవో, హరికృష్ణరెడ్డి, తిరుపతి ఏఆర్పీసీ డీఏఆర్, కరుణాకర్ ఏఆర్పీసీ బీడీ టీమ్, రవి ఏఆర్పీసీ డాగ్స్క్వాడ్, నరేశ్, కిరణ్కుమార్ హెచ్సీ ఇంటలీజెన్స్, విజయ్కుమార్ పీసీ ఇంటలీజెన్స్.
అటవీశాఖ
నరేశ్ ఎఫ్ఆర్వో భూపాలపల్లి, శ్రీనివాస్రెడ్డి ఎఫ్ఎస్వో కొవ్వూరు.
ఎక్సైజ్శాఖ
రాజన్న ఎస్సై, కోటేశ్వర్, వెంకటేశ్వర్లు, విష్ణువర్దన్ కానిస్టేబుల్
అగ్నిమాపకశాఖ
రవీందర్రెడ్డి లీడింగ్ ఫైర్మెన్, వెంకటయ్య జూనియర్ అసిస్టెంట్, నరేందర్ ఫైర్మెన్, లక్ష్మన్రావు డ్రైవర్, శ్రీధర్ ఫైర్మెన్.
పంచాయతీరాజ్ శాఖ
రవీంద్రనాధ్ ఎంపీడీవో మహాముత్తారం, ఆంజనేయులు ఎంపీడీవో కాటారం, అనిల్కుమార్ ఎంపీడీవో భూపాలపల్లి, సురేందర్ ఎంపీడీవో రేగొండ, శంకర్ ఎంపీడీవో మహదేవ్పూర్, విజయ్పాల్రెడ్డి సూపరింటెండెంట్ జిల్లా పరిషత్, శ్రీరామ్మూర్తి సూపరింటెండెంట్ మల్హర్, విద్యాసాగర్ సీనియర్ అసిస్టెంట్ టేకుమట్ల, విద్యనాధ్ సీనియర్ అసిస్టెంట్ కాటారం, ఇర్ఫాన్హుస్సెన్ జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్, పవన్సూరి టైపిస్ట్ మహాముత్తారం, అబ్దుల్ జలీల్ టైపిస్ట్ మొగుళ్లపల్లి, కిశోర్కుమార్, గోపినాధ్ అటెండర్ జిల్లా పరిషత్, విజ్ఞాన్ అటెండర్ రేగొండ.
గ్రామీణాభివృద్ధి శాఖ
సురేశ్ అదనపు డీఆర్డీవో, రాజు ఈసీ గణపురం, రమేశ్ ఏపీవో మహదేవ్పూర్, భానుశంకర్ టీఏ భూపాలపల్లి, వినీల టీఏ టేకుమట్ల, వెంకటేశ్ బీఎఫ్టీ మహాముత్తారం, శేకర్ టీవో మల్హర్, చిరంజీవి ఎఫ్ఏ రేగొండ, బాలయ్య సీవో కాటారం, నితిన్కుమార్ కో ఆర్డినేటర్, రాజేందర్, కిరణ్కుమార్ సీవో, ధర్మేందర్ ఏపీఎం గణపురం, రవివర్మ ఏపీఎం మొగుళ్లపల్లి, రాజ్పాల్ సీసీ రేగొండ, వెంకటయ్య సీసీ మల్హర్, శివప్రసాద్ సీవో భూపాలపల్లి, మంజూల ఏపీఎం ఎస్ఎస్, సోమయ్య డీపీఎం ఐబీ, రవి డీపీఏం ఫార్మ్, సతీశ్ సీబీ, రవి అటెండర్, రతన్కుమార్ వీవోఏ పలిమెల, వసుందర ఎస్హెచ్జీ కాటారం.
ఉద్యానశాఖ
రాజు మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్, కార్తిక్ డాటా ఎంట్రీ
పశుసంవర్దక శాఖ
మైతిలి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రేగొండ, గంగాచారి జూనియర్ వెటర్నరీ అధికారి టేకుమట్ల, సుజాత అటెండర్ చిట్యాల.
జిల్లా కోఆపరేటివ్
అరుణ్కుమార్ జూనియర్ అసిస్టెంట్ భూపాలపల్లి, సంతోశ్ సీఈవో తాడిచర్ల
పే అండ్ అకౌంట్స్
వంశీకృష్ణ సూపరింటెండెంట్ భూపాలపల్లి, అజిత్కుమార్ సీనియర్ అసిస్టెంట్ భూపాలపల్లి.
ఆడిట్ శాఖ
లింగయ్య సీనియర్ ఆడిటర్ భూపాలపల్లి.
వైద్య ఆరోగ్యశాఖ
శ్రీదేవి ప్రోగ్రాం అధికారి, ఉమాదేవి ప్రోగ్రాం అధికారి, ప్రమోద్కుమార్ ఆజంనగర్, చిరంజీవి డీపీవో, మధుబాబు డీడీఎం, భానుకుమార్ డీక్యూఏఎం, శిరీష సీనియర్ అసిస్టెంట్, దినేశ్ జూనియర్ అసిస్టెంట్, పద్మజారాణి స్టాఫ్నర్స్ గణపురం, బృందా ఎంపీహెచ్ఎస్ భూపాలపల్లి, శ్రీలత ఎంపీహెచ్ఎస్ మొగుళ్లపల్లి, శంకర్ లాబ్టెక్నిషియన్ రేగొండ, సదయ్య ఫార్మసిస్ట్ గణపురం, సంతోశ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ రేగొండ, భాగమ్మ, విత ఆశాకార్యకర్త.
భూగర్భజల శాఖ
రామకృష్ణ అసిస్టెంట్ హైడ్రాలిజిస్ట్
నీటిపారుదల శాఖ
రవిచంద్ర డీఈఈ మహదేవ్పూర్, రాజేశ్ ఏఈఈ మహదేవ్పూర్, విజయ్కుమార్ ఏఈఈ మహదేవ్పూర్, నందకిశోర్సింగ్ సీనియర్ అసిస్టెంట్ ఈఈ మహదేవ్పూర్, బసవ ప్రసాద్ డీఈఈ భూపాలపల్లి, మహ్మద్ షర్ఫొద్దిన్ ఏఈ భూపాలపల్లి, వరున్ ఏఈఈ భూపాలపల్లి, సురేశ్ డీఈఈ మహదేవ్పూర్,
పరిశ్రమల శాఖ
అశోక్కుమార్, జూనియర్ అసిస్టెంట్ భూపాలపల్లి.
ఏడీ గనులశాఖ
నరేశ్, డాటా ఎంట్రీ ఆపరేటర్ భూపాలపల్లి.
ప్రణాళిక శాఖ
అలివేలు డీఎస్వో భూపాలపల్లి, భార్గవ్ డీఎస్వో భూపాలపల్లి, సాయికిరణ్ ఎంపీఎస్వో చిట్యాల, రఘు డాటా ఎంట్రీ ఆపరేటర్ భూపాలపల్లి
మిషన్ భగీరథ
వినీత్ ఏఈఈ భూపాలపల్లి, స్వాతి ఏఈ మొగుళ్లపల్లి, హరిత ఏఈఈ మల్హర్రావు
జిల్లా పంచాయతీ
రామ్ప్రసాద్రావు ఎంపీవో రేగొండ, నరేశ్ జూనియర్ అసిస్టెంట్ భూపాలపల్లి, కె నరేశ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి, రాములు జూనియర్ పంచాయతీ కార్యదర్శి, మమత జూనియర్ పంచాయతీ కార్యదర్శి, హరిశ్చంద్రారెడ్డి పంచాయతీ కార్యదర్శి, శ్రీనివాస్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి, రజినీకాంత్రెడ్డి పంచాయతీ కార్యదర్శి, మదన్కుమార్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి, కృష్ణకాంత్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి, నరేశ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి, శ్రీకాంత్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ఉమాదేవి పంచాయతీ కార్యదర్శి, అచ్యుత్ డీపీఎం, ఎండీ ఇమ్రాన్, తిరుపతి, సదానందం, భరత్, ఈ పంచాయతీ ఆపరేటర్లు,
విద్యాశాఖ
కిషన్రావు కో ఆర్డినేటర్, లక్ష్మన్ కో ఆర్డినేటర్, మహేందర్రెడ్డి టెక్నికల్ పర్సన్
ఎన్పీడీసీఎల్
సోమయ్య లైన్ ఇన్స్పెక్టర్ రేగొండ, చందుహాసిని ఎస్ఈ మహదేవ్పూర్
రవాణాశాఖ
మహ్మద్ సంధాని ఎంవీఐ, రఫియుద్దిన్ హెడ్ కానిస్టేబుల్, అశోక్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్.
బీసీ అభివృద్ధి శాఖ
క్రాంతికిరణ్ అసిస్టెంట్ బీసీ అభివృద్ధి అధికారి భూపాలపల్లి, విక్రమ్గౌడ్ హెచ్డబ్ల్యూవో మొగుళ్లపల్లి, మనీష కామటి గణపురం.
ఎస్సీ అభివృద్ధి శాఖ
ప్రతాప్ హెచ్డబ్ల్యూవో మహదేవ్పూర్, రీణారెడ్డి జూనియర్ అసిస్టెంట్ భూపాలపల్లి, రాజేందర్ అటెండర్ భూపాలపల్లి, శివనారాయణ వాచ్మెన్ చిట్యాల.
మత్స్యశాఖ
రమేశ్ ఫీల్ట్ అధికారి, రాజు ఫీల్ట్ మెన్
పీఆర్ ఇంజనీరింగ్
ఆత్మారామ్ డీఈ రేగొండ, సురేశ్ ఏఈఈ మల్హర్రావు, రవికుమార్ ఏఈఈ చిట్యాల, దినేశ్ ఏఈఈ భూపాలపల్లి, విజయ్కుమార్ కంప్యూటర్ ఆపరేటర్
జిల్లా సంక్షేమశాఖ
రాధిక సీడీపీవో మహదేవ్పూర్, అవంతి భూపాలపల్లి, పూర్ణచందర్ సీనియర్ అసిస్టెంట్ భూపాలపల్లి, మమత, సంధ్య గ్రేడ్ 1 సూపర్వైజర్స్, అన్నపూర్ణ, అరుణ అంగన్వాడీ టీచర్.
క్రీడా శాఖ
శివసాగర్, డాటాఎంట్రీ ఆపరేటర్
ఉపాది కల్పన శాఖ
ప్రశాంత్, డాటాఎంట్రీ ఆపరేటర్
ఎస్సీ కార్పోరేషన్
శ్రీధర్ డాటా ఎంట్రీ ఆపరేటర్, శశిధర్ డాటా ఎంట్రీ ఆపరేటర్, మహేశ్ అటెండర్.
మున్సిపల్ శాఖ
రోజారాణి ఏఈ, భాస్కర్ సీనియర్ అసిస్టెంట్, నవీన్ జూనియర్ అసిస్టెంట్, రాధాకృష్ణ కంప్యూటర్ ఆపరేటర్, విష్ణువర్ధన్రెడ్డి సిస్టం మేనేజర్.
వ్యవసాయశాఖ
సతీశ్కుమార్ ఏవో భూపాలపల్లి, ప్రభావతి ఏవో మహదేవ్పూర్, గోవర్దన్ ఏఈవో రేగొండ, నాగరాజు ఏఈవో మొగుళ్లపల్లి, మనీష ఏఈవో మల్హర్, కిరణ్కుమార్ సీనియర్ అసిస్టెంట్ భూపాలపల్లి, మనోజ్వర్ధన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ భూపాలపల్లి.
ఇంటర్ విద్య
దేవరాజం, ఇంటర్ నోడల్ అధికారి
పౌరసరఫరాల కార్పోరేషన్
శ్రీధర్, మధు డాటా ఎంట్రీ ఆపరేటర్
లీడ్ బ్యాంకు
ధర్మరాజు బ్రాంచి మేనేజర్ మొగుళ్లపల్లి, మధుసూదన్రావు బ్రాంచి మేనేజర్ చల్లగరిగె, వినీల బ్రాంచి మేనేజర్ రేగొండ, హరిరామ్నాయక్ బ్రాంచి మేనేజర్ కాటారం.
మార్కెటింగ్ శాఖ
మల్లిఖార్జున్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కాటారం, రాజు, దేవేందర్ సెక్యూరిటీ గార్డు చిట్యాల
జనగామ జిల్లా
ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
జనగామ అర్బన్, న్యూస్టుడే: జనగామ కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్, ఎమ్మెల్యే రాజయ్య చేతులమీదుగా పలు శాఖలకు చెందిన ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. వారి వివరాలివి.. కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో మహ్మద్ ఎతేశం అలీ, బి.నరేశ్, ఎం.జ్యోతి, టి.లోకేశ్కుమార్, వి.మనోజ్, పి.విక్రమ్, నాగరాజు, డి.మల్లేశం.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో..
ఎం.ప్రణయ్కుమార్, సుగుణ, రజిత, అభిరామ్, సిద్ధులు, రాజు.
అదనపు కలెక్టర్(పేషి)లో.. ఎన్.అభిషేక్, కమలాకర్, సోమేశ్వర్, రవీందర్, కిష్టయ్య, నాయబ్
తహసీల్దార్ కేడర్లో ..సీహెచ్.విమల, వెంకటరమణ,
జూనియర్ సహాయకులు.. ఎన్.కవిత, భాగ్యలక్ష్మి, కిరణ్కుమార్.
పోలీసుశాఖలో.. సంతోశ్, మాధవ్, శ్రీకాంత్, సృజన్కుమార్, రమేశ్, రాజు, రాజు, ఉబెదుల్లా, కుమారస్వామి, శ్రీనివాసరావు, కిరణ్కుమార్, కృష్ణంరాజు, నరేశ్, అశోక్కుమార్, శ్రవణ్కుమార్. జైళ్లశాఖలో.. బి.భిక్షపతి, వి.లింగమూర్తి.
ఇంటెలిజెన్స్ జనగామ జోన్లో.. జి.నరేశ్, బి.వేణుగోపాల్.
జడ్పీ సీఈవో కార్యాలయంలో.. వెంకటేశ్వరరాజు, మల్లేశ్వర్, నిఖిల్కుమార్, వెంకటయ్య, ఆంజనేయులు.
జిల్లా పంచాయతీ కార్యాలయంలో.. సంపత్కుమార్, నాగమణి, రాజీవ్, భాగ్యలక్ష్మి, క్రాంతికుమార్.
ఎంపీడీవోలు.. అశోక్కుమార్, రఘురామకృష్ణ.
డీఆర్డీఏలో.. గంగుల సంధ్య, నరిగే కుమారస్వామి, బి.శ్రీనివాస్, కుర్మిళ్ల రాధిక, ఎన్.కొమురయ్య.
సెర్ప్లో.. మురారి, స్వప్న, మినుముల పద్మ, దివ్యజ్యోతి.
బ్రాంచి మేనేజర్.. రవికుమార్.
మున్సిపల్లో.. మధు.
పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో.. బి.రాజగోపాల్రావు, బి.శ్రీనివాసులు, పి.రామలింగాచారి,
నీటిపారుదలశాఖలో.. రవి, సంపత్కుమార్.
జిల్లా ఏరియా ఆసుపత్రిలో.. శంకర్, రజిని, అనిత, రపీద్దున్.
డీఎంహెచ్వోలో.. కె.భాస్కర్, వెంకట స్రవంతి, సంధ్యారాణి, శిరీష, విజయ్, విజయ, యాదలక్ష్మి, రాజమణి.
జిల్లా వ్యవసాయశాఖలో.. కె.చంద్రన్కుమార్, వెంకటేశ్, విగ్నేశ్వరి, దీపక్, వినోద్కుమార్.
హార్టికల్చర్, సెరికల్చర్లో.. ధీరజ్.
పశుసంవర్ధకశాఖలో.. ఎస్.నేహ, సుధాకర్, హఫీజ్, సోనియా, కుమారస్వామి,
విద్యుత్తు శాఖలో.. సత్యనారాయణ, సౌమ్య, భిక్షపతి, ఆచారి, రవీందర్రెడ్డి, కనకయ్య, సీహెచ్.మదార్.
డీఈవో కార్యాలయంలో.. భగవాన్, విష్ణుమూర్తి, శ్రీనివాస్, మహ్మద్ హుస్సేన్, శ్రీనివాస్.
ఎక్సైజ్ శాఖలో.. సంతోశ్రెడ్డి, జనార్దన్.
జిల్లా మత్స్యశాఖలో.. పూర్ణచందర్, సాంబరాజు.
జిల్లా పౌరసరఫరాల శాఖలో.. దేవ, నాగరాజు. *జిల్లా పౌరసరఫరాల మేనేజర్లు.. శ్రీధర్రెడ్డి, కుమారస్వామి.
జిల్లా సహకారశాఖలో.. వేణుగోపాల్, ప్రియాంక, వెంకట సంతోశ్కుమార్.
సీపీవోలో.. శీలం నగేశ్, జి.రాజు.
డీఐఈవోలో.. రంగమ్మ, అబ్బసాయిలు.
జిల్లా సంక్షేమశాఖలో.. రమాదేవి, పూర్ణిమ, సంపత్కుమార్, రాజశేఖర్, అరుణ, ఎలేంద్ర, సంధ్యారాణి, హేమలత.
ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో.. సంజీవ, కవిత.
జిల్లా ఖజానా కార్యాలయంలో.. చంద్రకళ, శ్రీనివాస్, నర్సింహులు అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా
జిల్లాలో ఉత్తమ అధికారులు వీరే
మహబూబాబాద్, న్యూస్టుడే: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు చేసిన సేవలను గుర్తించి గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల సందర్భంగా పాలనాధికారి శశాంక ప్రశంసాపత్రాలను అందజేశారు. పలు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న 115 మందిని ఉత్తములుగా ఎంపిక చేశారు.
ఉత్తమ సేవ ప్రశంసాపత్రాలు అందుకున్న అధికారులు వీరే
కలెక్టరేట్: కె.వరుణ్రాజ్ (జూనియర్ అసిస్టెంట్),
వ్యవసాయశాఖ: ఎం.కృష్ణ (ఏఈవో పెద్దనాగారం), ఎం.మునిప్రసాద్ (ఏఈవో గంగారం)
సర్వే లాండ్ రికార్డ్సు: ఎం.ప్రసాద్బాబు (సీనియర్ అసిస్టెంట్), ఎండీ. మోహిన్ అహ్మద్ (ఆఫీస్ సబార్డినేట్).
పౌరసరఫరాల శాఖ: పి.వేణుగోపాల్ (డిప్యూటీ తహసీల్దార్, మహబూబాబాద్).
జిల్లా పౌరసరఫరాల సంస్థ: బి.కోటేశ్వర్రావు (ఎకౌంటెంట్ గ్రేడ్-2)
జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ: కె.శ్రీనివాసరావు (సీనియర్ అసిస్టెంట్), ఎస్.దుర్గారాజు (ఉపగణాంక అధికారి)
పంచాయతీరాజ్ శాఖ ఈఈ కార్యాలయం: ఎం.నర్సింగ్ (డీఈఈ, మహబూబాబాద్), ఎం.అరుణ (సూపరింటెండెంట్)
జిల్లా సహకార శాఖ: ఎం.అజయ్ (జూనియర్ ఇన్స్పెక్టర్)
విద్యాశాఖ: ఎండీ.సాబిర్అలీపాషా (సీనియర్ అసిస్టెంట్)
మత్స్యశాఖ: దాసరి నరేష్ (డాటా ఎంట్రీ ఆపరేటర్)
టీఎస్ఎన్పీడీసీఎల్: ఎ.లక్ష్మయ్య, లైన్ఇన్స్పెక్టర్ తొర్రూరు
అటవీశాఖ: ఎ.రాజేశ్ (ఎఫ్ఎస్వో పొగుళ్లపల్లి, కొత్తగూడ), బి.నవీన్కుమార్ (ఎఫ్ఎస్వో తాళ్లపూసపల్లి, మహబూబాబాద్), బి.రమేష్ (ఎఫ్ఎస్వో కాంతనపల్లి
బీట్), ఎ.లచ్చయ్య (ఎఫ్బీవో గంగారం), జి.రాజేశ్వర్రావు (ఎఫ్బీవో, దామరవంచ).
పురపాలక సంఘం: జి.పుష్పరాజ్ (చైన్మెన్).
ఇంటలీజెన్స్: కె.మధు (పీసీ)
జిల్లా సంక్షేమ శాఖ: బి.శారద (సూపర్వైజర్ గ్రేడ్-2, గార్ల), వి.సరోజిని (అంగన్వాడీ టీచర్, కొత్తగూడ), డి.రమ (అంగన్వాడీ టీచర్, జయపురం-1)
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ: ఆర్.భాస్కర్ (ఏటీడీవో, కొత్తగూడ), ఎస్.బయమ్మ (హెచ్డబ్ల్యూవో ఎస్టీజీహెచ్ కొత్తగూడ), డి.బాలాజీ (డాటా ఎంట్రీ ఆపరేటర్)
టీటీడబ్ల్యుఆర్ఈఐ గురుకులం: కె.కృష్ణకుమార్ (ప్రిన్సిపల్, టీటీడబ్ల్యుఆర్జేసీ (బి) మరిపెడ), కె.ప్రపుల్ల (డీఎల్ టీటీడబ్లుఆర్డీసీ(మహిళ)
మహబూబాబాద్), జీకే బుచ్చయ్య (జేఎల్.టీటీడబ్ల్యుఆర్జేసీ(బి) దామరవంచ)
డీఆర్డీఏ: జి.కీర్యా(సీవో/ఏఏ), బి.అశోక్పాయల్ (ఏపీఎం), పి.శ్యాంప్రసాద్ (ఐటీ యాంకర్)
బీసీ సంక్షేమ శాఖ: ఎన్.ఎల్లస్వామి(హెచ్డబ్ల్యువో, బీసీ బాలుర గూడూరు)
ఎస్సీ అభివృద్ధి శాఖ: బి.నాగరాజు (జూనియర్ అసిస్టెంట్)
జనరల్ ఆసుపత్రి: ఎంఏ.గఫార్ (ఏవో), పి.మంజుల (స్టాఫ్నర్స్)
వైద్య, ఆరోగ్యశాఖ: డాక్టర్ జి.విరాజిత (వైద్యాధికారి కురవి), కృష్ణకుమార్ (ఎంపీహెచ్ఎస్ బలపాల పీహెచ్సీ).
ఐ అండ్ సీఏడీడీ డిపార్ట్మెంట్: బి.వినయ్ (డీఈఈ, ఐఆర్ఆర్ డివిజన్), ఎన్.లక్ష్మణ్రావు (ఏఈఈ)
ట్రెజరీ కార్యాలయం: జి.సుందర్ (జూనియర్ అసిస్టెంట్)
రవాణాశాఖ: కె.ప్రమీల (ఆర్టీసీ డిపో మేనేజర్, తొర్రూరు).
పోలీసు శాఖ: జి.సంతోష్ (ఎస్ఐ, మరిపెడ), ఆర్.సైదులు (పీసీ, డోర్నకల్), జి.తిరుమలేష్ (పీసీ, తొర్రూరు), వి.మురళీకృష్ణ, ఎస్.జనార్ధన్ (ఏఆర్పీసీ,
మహబూబాబాద్), కె.నాగమణి (ఏఆర్ డబ్ల్యుపీసీ, మహబూబాబాద్), ఎన్.అశోక్రెడ్డి (పీసీ కురవి)
బ్యాంకర్స్: టి.గణపతి (బ్రాంచి మేనేజర్ ఎస్బీఐ, కేసముద్రం)
జిల్లా పంచాయతీ అధికారి: జె.సోమన్న (జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ఉగ్గంపల్లి), డి.లెనిన్ (జూనియర్ పంచాయతీ కార్యదర్శి, బీచ్రాజ్పల్లి),
డి.రాకేష్ (జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ఎర్రబెల్లిగూడెం), సీహెచ్.మౌనిక (జూనియర్ పంచాయతీ కార్యదర్శి, కంఠాయపాలెం)
మిషన్ భగీరథ గ్రిడ్: ఎ.శివప్రసాద్ (ఏఈఈ, మరిపెడ సబ్డివిజన్), ఎండీ మసూద్అలీఅబీద్ (సూపరింటెండెంట్ మహబూబాబాద్, డివిజన్).
జిల్లా ప్రజాపరిషత్: ఎస్.కుమార్ (ఎంపీడీవో తొర్రూరు)
మైనార్టీ సంక్షేమ శాఖ: జి.రంజిత్ప్రతాప్ (జూనియర్ అసిస్టెంట్)
అగ్నిమాపక శాఖ: భూక్యా కృష్ణ (లీడింగ్ ఫైర్మెన్), పొన్నోజు ప్రసన్నకుమార్ (ఫైర్మెన్, మహబూబాబాద్) సూపరింటెండెంట్ జిల్లా కేంద్రం ఆసుపత్రి: డాక్టర్ అశోక్ (సీఏఎస్, మహబూబాబాద్), డాక్టర్ ఎం.భరత్రెడ్డి (డీఏఎస్, సీహెచ్సీ గూడూరు)
సాంకేతిక బృందం: పి.సురేష్ (ధరణి కో-ఆర్డినేటర్), వి.రామ్మూర్తి (వీఆర్ఏ), బి.హనుమ (కుక్), చలపతిరావు (ఎంపీడీవో, బయ్యారం), నాగయ్య (ఆఫీస్ సబార్డినేట్ అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు), రమ (నైట్వాచ్మెన్, ఏహెచ్ఎస్ బాలికలు కొత్తగూడ), జి.ప్రవీన్, టైపిస్ట్ ఆర్డీవో కార్యాలయం, మహబూబాబాద్).
* జిల్లాలో మెరుగైన పనితీరు కనబరిచిన విభాగాలు
జిల్లా వ్యవసాయ శాఖ: ఏఈవో వెంకటాపురం (బయ్యారం మండలం), ఏఈవో చిల్లంచర్ల, (మరిపెడ మండలం).
జిల్లా బీసీ సంక్షేమ శాఖ: బీసీ బాలుర వసతి గృహం, చర్లపాలెం.
జిల్లా సహకార కార్యాలయం: పీఏసీఎస్ ఎర్రబెల్లిగూడెం (నెల్లికుదురు మండలం)
జిల్లా విద్యాశాఖ: జడ్పీ ఉన్నత పాఠశాల, దంతాలపల్లి, ఎంపీయూపీఎస్, వావిలాల (నెల్లికుదురు మండలం)
జిల్లా వైద్యశాఖ: డాక్టర్ రాజ్కుమార్ (పీహెచ్సీ బయ్యారం, ఎం.సువర్ణ (ఆరోగ్య ఉపకేంద్రం అమ్మపాలెం)
జిల్లా గిరిజన సంక్షేమం: ఎం.సురేష్, హెచ్డబ్ల్యువో(ఎస్టీ బాలుర హాస్టల్ బయ్యారం),
మైనార్టీ సంక్షేమం: పి.వనజ (ప్రిన్సిపల్, టీఎంఆర్ స్కూల్ బాలికలు తొర్రూరు)
జిల్లా పంచాయతీ కార్యాలయం: పి.జనార్ధన్ (గిరిపురం, మరిపెడ)
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ: ఎంసీసీ (ఈజీఎస్) కొత్తగూడ, మహాలక్ష్మి మండల సమాఖ్య మహబూబాబాద్. జననీ జీఐఎస్ బొమ్మకల్, పెద్దవంగర మండలం.
పశుసంవర్థక శాఖ: డాక్టర్ సోమ శ్రీనివాస్ (ప్రైమరీ వెటర్నరీ సెంటర్, నెల్లికుదురు)
జిల్లా పౌరసరఫరాల శాఖ: జె.రామచందర్రావు, రేషన్ డీలర్, మహబూబాబాద్.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల: పి.శ్రీనివాస్(టీడబ్ల్యు ఏహెచ్ఎస్.గంగారం)
వరంగల్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.