ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లకు ఉద్యోగాలు
ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లు సైనిక ఉద్యోగాలకు ఎంపికయ్యారు. హనుమకొండ జేఎన్ స్టేడియంలో కొనసాగుతున్న ‘లక్ష్య’ శిక్షణ శిబిరంలో కోచ్ నాగరాజు ఆధ్వర్యంలో కృష్ణ, నిరోష్, ఆదిత్య, జనగామ జిల్లా కోచ్ రంజిత్ ఆధ్వర్యంలో ముక్కెర రాజశేఖర్యాదవ్ అథ్లెటిక్స్లో శిక్షణ తీసుకుంటున్నారు.
కృష్ణ, నిరోష్, ఆదిత్యను అభినందిస్తున్న అతిథులు
వరంగల్ క్రీడావిభాగం, న్యూస్టుడే: ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లు సైనిక ఉద్యోగాలకు ఎంపికయ్యారు. హనుమకొండ జేఎన్ స్టేడియంలో కొనసాగుతున్న ‘లక్ష్య’ శిక్షణ శిబిరంలో కోచ్ నాగరాజు ఆధ్వర్యంలో కృష్ణ, నిరోష్, ఆదిత్య, జనగామ జిల్లా కోచ్ రంజిత్ ఆధ్వర్యంలో ముక్కెర రాజశేఖర్యాదవ్ అథ్లెటిక్స్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవల సైనికుల ఉద్యోగాలకు జరిగిన ఎంపిక ప్రక్రియలో వీరు ప్రతిభ చూపి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సోమవారం హనుమకొండ, జనగామలో జరిగిన కార్యక్రమంలో ఆయా జిల్లాల అథ్లెటిక్స్ సంఘాల ప్రతినిధులు అథ్లెట్లను అభినందించారు. కార్యక్రమంలో వరంగల్ ఈనాడు యూనిట్ ఇన్ఛార్జి కేఎస్పీ.రాజు, జనగామ జిల్లా క్రీడల అధికారి గోపాల్రావు, సంఘం కార్యదర్శి సారంగపాణి, మనోజ్, కోచ్ శ్రీమాన్ పాల్గొన్నారు.
రాజశేఖర్ను సన్మానిస్తూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..