31న వరంగల్ ‘బార్’ ఎన్నికలు
వరంగల్ జిల్లా న్యాయవాదుల సంఘం ఎన్నికలు ఈ నెల 31న జరగనున్నాయి. దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన వరంగల్ బార్ అసోసియేషన్, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్గా విడిపోయిన విషయం తెలిసిందే.
వరంగల్ న్యాయవిభాగం, న్యూస్టుడే: వరంగల్ జిల్లా న్యాయవాదుల సంఘం ఎన్నికలు ఈ నెల 31న జరగనున్నాయి. దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన వరంగల్ బార్ అసోసియేషన్, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్గా విడిపోయిన విషయం తెలిసిందే. హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్కు ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్కు ఎన్నిక నిర్వహణకు ముగ్గురు న్యాయవాదులు చంద్రపాటి చిదంబర్నాద్, తాబేటి శ్రీదర్, వి.లలితకుమారితో కమిటీని నియమించింది. వీరు గురువారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. 723 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
* 23న న్యాయవాదుల సభ్యుల జాబితా విడుదల.
* 24న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొత్త బార్(అంబేద్కర్) అసోసియేషన్ హాల్లో నామినేషన్ల స్వీకరణ.
* 25న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ. తరువాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల.
* 28న నూతన బార్ అసోసియేషన్ హాల్లో మధ్యాహ్నం 2 నుంచి అభ్యర్థుల పరిచయ కార్యక్రమం.
* 31న నూతన బార్ అసోసియేషన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు. ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ