ప్రభుత్వ స్థలంపై కన్ను
వరంగల్ ప్రాంతం హంటర్రోడ్ ఎన్టీఆర్ నగర్లోని ప్రభుత్వ స్థలంపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు.
హంటర్రోడ్ ఎన్టీఆర్ నగర్లో ప్రభుత్వ స్థలం
రామన్నపేట, న్యూస్టుడే: వరంగల్ ప్రాంతం హంటర్రోడ్ ఎన్టీఆర్ నగర్లోని ప్రభుత్వ స్థలంపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. 1997-98లో భద్రకాళి చెరువు దిగువున ప్రభుత్వ స్థలాన్ని వీకర్ సెక్షన్ లేఅవుటు కాలనీ చేశారు. 60- 70 మంది దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ ఉన్న పార్కు, లేఅవుటు ఖాళీ స్థలాలపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. నాలుగైదేళ్లుగా ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు స్థలాన్ని సొంతం చేసుకునే యత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. ఆదివారం ఉదయం ముగ్గురు ప్రైవేటు వ్యక్తులొచ్చి డోజర్తో స్థలాన్ని చదును చేస్తుండగా స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెళ్లిపోయారు. సుమారు 260 గజాల స్థలంపై పలువురు కన్నేశారని, రెవెన్యూ శాఖ, గ్రేటర్ వరంగల్ అధికారులు స్పందించి స్థలాలకు హద్దులు ఖరారు చేసి, బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్పై సెహ్వాగ్ ఫైర్