logo

కంటి పరీక్షలు చేయించుకోవాలి

జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పిలుపునిచ్చారు.

Published : 30 Mar 2023 04:39 IST

నేత్ర పరీక్ష చేయించుకుంటున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు రాజేందర్‌, డీఎంహెచ్‌వో సాంబశివరావు, నాయకులు వేణు, రాజేష్‌, శ్యాంసుందర్‌, కత్తి రమేష్‌, రామూనాయక్‌, సారంగపాణి, పావని, సురేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని