తేనెటీగల దాడిలో రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన తేనెటీగల దాడిలో రైతు పొన్రెడ్డి సంజీవ(50) మృతి చెందారు.
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన తేనెటీగల దాడిలో రైతు పొన్రెడ్డి సంజీవ(50) మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవ ఆయన సోదరుడు జనార్ధన్రెడ్డి వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో పరుగు పెట్టారు. సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించగా సంజీవకు ఈత రాకపోవడంతో బావిలో మునిగిపోయి మృతి చెందాడు. జనార్ధన్రెడ్డికి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నగేశ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
wtc final: డబ్ల్యూటీసీ ఫైనల్స్కు రెండు పిచ్లు సిద్ధం.. ఎందుకంటే..!
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. సిగ్నల్ వైఫల్యం వల్ల కాకపోవచ్చు..!
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన.. కేంద్రమంత్రి అర్ధరాత్రి ట్వీట్
-
Movies News
father characters: తండ్రులుగా జీవించి.. ప్రేక్షకుల మదిలో నిలిచి!
-
Politics News
YVB Rajendra Prasad: తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్కు గుండెపోటు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు