మోదీ హయాంలో అభివృద్ధి పరుగులు
తొమ్మిదేళ్లలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ పాలన, రాష్ట్రంలోని కేసీఆర్ పాలనను పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే కేంద్రంలోని సంక్షేమ పథకాలే అధికంగా ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నాయని జమ్ము కశ్మీర్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్సింగ్ అన్నారు.
మాట్లాడుతున్న జమ్ము కశ్మీర్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్
మహబూబాబాద్, న్యూస్టుడే: తొమ్మిదేళ్లలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ పాలన, రాష్ట్రంలోని కేసీఆర్ పాలనను పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే కేంద్రంలోని సంక్షేమ పథకాలే అధికంగా ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నాయని జమ్ము కశ్మీర్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్సింగ్ అన్నారు. భాజపా నిర్వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహబూబాబాద్కు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి కంటే కేసీఆర్ ఏమైనా ఎక్కువ చేశారా? అని ప్రశ్నించారు. అరవై ఏళ్లుగా దేశంలో జరగని అభివృద్ధి మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత జరిగిందన్నారు. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం తగ్గిపోయిందన్నారు. జమ్ము, కశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత ప్రశాంతత నెలకొందన్నారు. అంతకుముందు ఎంతో మంది పౌరులు మరణించారని అందులో తన సోదరుడు కూడా ఉన్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో భాజపా నేత సుష్మాస్వరాజ్ కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిందని ఆరోపించారు. ఆయన కూతురు కవిత దిల్లీ మద్యం కేసులో రూ. 60 వేల కోట్ల అవినీతి కేసులో చిక్కుకుందని ఆరోపించారు. గిరిజన జిల్లా మహబూబాబాద్ అన్ని రంగాల్లో వెనకబడిందన్నారు. భాజపా డబుల్ ఇంజన్ సర్కారు వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్నాయక్, జిల్లా అధ్యక్షుడు వి.రామచందర్రావు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, జిల్లా నాయకులు యాప శీతయ్య, వెంకటేశ్వర్లు, మహేష్, ఎం.శశివర్థన్రెడ్డి, మురళి, శ్యాంసుందర్, సతీష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం