అర్ధరాత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా
అభ్యర్థుల బ్యాలెట్ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి దనసరి అనసూయ (సీతక్క) అర్ధరాత్రి ఒకటి తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు బైఠాయించారు.
Updated : 21 Nov 2023 06:12 IST

Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
..అనే నేను!
[ 09-12-2023]
కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ‘.. అనే నేను’ అంటూ తమ పేర్లను పలుకుతూ ప్రమాణం చేయనున్నారు. డజను మంది ఉమ్మడి జిల్లా సభ్యుల్లో ఏకంగా ఏడుగురు తొలిసారి అసెంబ్లీ గడప తొక్కుతున్నవారే. సభలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. -
అయ్యో పాపం.. మగువ
[ 09-12-2023]
అర్ధరాత్రి వేళ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళితేనే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినటు అని నాడు జాతిపిత గాంధీజీ అన్నారు. ఇప్పటికీ ఆ పరిస్థితి ఉండడం లేదు. ఉమ్మడి వరంగల్లో మహిళల మీద జరుగుతున్న నేరాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ‘జాతీయ నేర గణాంక సంస్థ’ (ఎన్సీఆర్బీ).. 2022 సంవత్సరానికి సంబంధించిన నేరాల వివరాలను విడుదల చేసింది. -
ఏజెన్సీలో విజ్ఞాన పరిమళాలు..!
[ 09-12-2023]
గ్రంథాలయాలు.. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయి. అవి ఉన్నచోట విజ్ఞాన పరిమళాలు వెదజల్లుతాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించే జాయిన్ ఫర్ డెవలప్మెంట్ (జేడీ) ఫౌండేషన్ మారుమూల గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. -
‘మహాలక్ష్మి’కి స్వాగతం
[ 09-12-2023]
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మి’ పథకం శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమలులోకి రానుంది. ఈ పథకం కింద మహిళలకు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. -
కూతురిపై లైంగిక దాడి కేసు
[ 09-12-2023]
అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన ఓ కసాయి తండ్రికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా పోక్సో కోర్టు సహా మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి శుక్రవారం తీర్పు వెలువరించారు. -
రామప్పను అభివృద్ధి చేయాలి
[ 09-12-2023]
యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి వెంకటరామ్మోహనరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే అంతర్జాతీయ ప్రమాణాలతో రామప్పను అభివృద్ధి చేయాలన్నారు. -
జూనియర్ సివిల్ జడ్జిగా నాగలక్ష్మి
[ 09-12-2023]
జూనియర్ సివిల్ జడ్జిగా బక్కెర నాగలక్ష్మి ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా, పోటీపడిన వారిలో నాగలక్ష్మి ఎంపికైనట్లు రాష్ట్ర హైకోర్టు రిక్యూట్మెంట్ రిజిస్ట్రార్ శుక్రవారం వెల్లడించారు. -
ప్రచారం నమ్మి.. ఈకేవైసీకి బారులు తీరి..!
[ 09-12-2023]
వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులోని భారత్ గ్యాస్ కార్యాలయం ముందు శుక్రవారం మహిళలు, వృద్ధులు ఈకేవైసీ కోసం బారులు తీరారు. ఆరు గ్యారంటీల్లో ఒకటైన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కావాలంటే ఈ నెల 31 లోపు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికే వస్తుందని అవాస్తవ ప్రచారం జరిగింది. -
అందరి కృషితోనే సాధారణ ఎన్నికలు విజయవంతం
[ 09-12-2023]
శాసనసభ ఎన్నికలను జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. -
ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
[ 09-12-2023]
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోని శానిటేషన్ సామగ్రిని నిల్వ చేసే భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. -
జనగామకు రామజన్మభూమి అక్షింతలు
[ 09-12-2023]
అయోధ్యలోని రామజన్మభూమి నుంచి అక్షింతలు శుక్రవారం జనగామకు చేరాయి. జిల్లా శ్రీరామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతలను తీసుకొచ్చారు. -
అమ్మవారికి బంగారు పుస్తెలు అందజేత
[ 09-12-2023]
పాలకుర్తి సోమేశ్వరాలయంలో చండిక అమ్మవారికి ఆలయ ఉప ప్రధానార్చకులు దేవగిరి లక్ష్మన్న కుటుంబ సభ్యులు శుక్రవారం బంగారు పుస్తెలను కానుక రూపంలో అందజేశారు. -
కలెక్టర్కు టీఎన్జీవో నేతల సన్మానం
[ 09-12-2023]
జిల్లాలో శాసనసభ ఎన్నికలను సజావుగా పూర్తి చేసినందుకు గాను జిల్లా టీఎన్జీవో సంఘం నాయకులు శుక్రవారం కలెక్టర్ శివలింగయ్య, జనగామ, స్టేషన్ఘన్పూర్ ఆర్డీవోలు మురళీకృష్ణ, రామ్మూర్తిలను సన్మానించారు. -
ఉజ్వల భవిష్యత్తుకు ఇండియన్ ఎయిర్ఫోర్సు
[ 09-12-2023]
విద్యార్థులు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలని ఇండియన్ ఎయిర్ ఫోర్సు సీనియర్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్ రాజేష్ అన్నారు. -
అభివృద్ధి పనుల పూర్తికి చర్యలు
[ 09-12-2023]
మహబూబాబాద్ పట్టణంలో కొనసాగుతున్న పనులను వేగంగా నడిపించడంతో పాటు నిలిచిపోయినవి పూర్తి చేయిస్తామని పురపాలక సంఘం కమిషనర్ కె.ప్రసన్నరాణి అన్నారు. -
ఓటమితో కుంగిపోవద్దు
[ 09-12-2023]
‘ఓటమితో కుంగి పోవద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసేందుకు నానా తంటాలు పడే అవకాశాలున్నాయి’ అని మాజీ మంత్రి హరీశ్రావు నేతలతో వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో భారాస కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు హరీశ్రావును కలిశారు. -
జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస
[ 09-12-2023]
వరంగల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం తొలుత వాడివేడిగా ప్రారంభమై.. చివరికి రసాభాసగా ముగిసింది. విద్యుత్తు సరఫరా అంశం సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీయడంతో జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. -
మానవ అక్రమ రవాణా అమానుషం
[ 09-12-2023]
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిన ప్రస్తుత తరుణంలో ఇంకా మానవ అక్రమ రవాణా జరుగుతుండడం అమానుషమని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.మాధవి అన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
డోరు తెరుచుకున్నా పైకి రాని లిఫ్ట్.. నాలుగో అంతస్తు నుంచి పడి కొరియర్ బాయ్ మృతి
-
ముఖంపై పేడ వేసిన గేదె ఊపిరాడక చిన్నారి మృతి
-
సివిల్స్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు!
-
భారాస శాసనసభా పక్ష నేతగా కేసీఆర్!
-
చిల్లర ఖర్చుల కోసం దారుణ హత్యలు
-
Renu Desai: అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది.. రేణూ దేశాయ్ వ్యంగ్యాస్త్రాలు